పుంగనూరు నియోజకవర్గం : ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం

0
83

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం, సదుంమండలం, చెరుకువారిపల్లి తపాలా కార్యాలయంలో పలువురు ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైనట్లు బాధితులు సోమవారం ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఉన్నతాధికారులు సంబంధిత పోస్టాఫీసుకు చేరుకుని ఖాతాలను పరిశీలిస్తున్నారు. విచారణకు కొంత సమయం పడుతుందని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం కావడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య మృతదేహానికి రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్లు మంగళవారం ఒంగోలులో పోస్టుమార్టం నిర్వహించారు.
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య...
By Gadiyapudi Narendra 2026-01-07 10:35:51 0 157
Arunachal Pradesh
Arunachal Youth Unite for Harmony and Growth |
Three major youth organizations in Arunachal Pradesh have united to promote communal harmony and...
By Pooja Patil 2025-09-15 06:41:34 0 173
Andhra Pradesh
యువత మాదక ద్రవ్యాలకి దూరం గా ఉండాలి !
కర్నూలు :కర్నూలు జిల్లా... మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన 5 మందికి కౌన్సిలింగ్ మరియు...
By Hari Krishna 2025-12-24 16:31:17 0 178
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com