మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.

0
64

మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రిపబ్లిక్ డే సందర్భంగా రెవెన్యూ యంత్రాంగంతో పాటు వివిధ శాఖల అధికారులు శకటాల ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను శకటాల ద్వారా ప్రతిబింబించారు. ముఖ్య అతిథులు, ప్రజలు ఈ ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
**సాయం చేయటం మానసిక సంతృప్తి*....
ప్రెస్ నోట్ 👏✍️ *సాయం చేయటం మానసిక సంతృప్తి*.. గిద్దలూరు పురపాలక0లోని సంజీవని అనాధ...
By Chennaiah Kati 2026-02-16 12:40:46 0 63
Andhra Pradesh
వి ఆర్ ఏ లకు పదోన్నతులు ఇవ్వా లి
ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా గ్రామ సేవకులు (విఆర్ ఏ) సంఘం ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త...
By Mobbu Venkatramana 2026-02-07 08:30:54 0 253
Andhra Pradesh
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన...
By Pagadala Venkateswar 2026-02-11 13:10:46 0 18
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com