ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు : కర్నూలు జిల్లా ఎస్పీ

0
262

కర్నూలు : కర్నూలు జిల్లా


జనవరి 26 వ తేదీ సోమవారం నిర్వహించే "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం) కార్యక్రమం..."రద్దు

కర్నూలు  ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు. 

జనవరి 26  వ తేది సోమవారం భారత గణతంత్ర దినోత్సవం సంధర్బంగా  " ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం)కార్యక్రమం ను " రద్దు చేస్తున్నట్లు  కర్నూలు  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కావున అర్జీదారులు సుదూర  ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో  జిల్లా  ఎస్పీ గారి "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  " కార్యక్రమానికి  రావొద్దని తెలిపారు.

జిల్లా  ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని కర్నూల్ ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు
చీరాల: చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు రూరల్ సీఐ శేషగిరిరావు గారు వేటపాలెం ఎస్సై జనార్ధన్...
By Gadiyapudi Narendra 2026-03-22 17:25:25 0 104
Andhra Pradesh
శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు,...
By Pagadala Venkateswar 2026-03-27 04:12:17 0 82
Andhra Pradesh
విజయ పాలదర పెంపు లీటర్కు రెండు రూపాయలు
*విజయ పాల ధరలు పెంపు...లీటరుకు రూ.2, పెరుగు బకెట్లపై రూ.30 వరకు...స్టాండర్డ్ పెరుగు బకెట్ పై...
By Rajini Kumari 2026-04-02 16:40:00 0 78
Telangana
మద్యం దుకాణాల సంఖ్య పెరిగిపోతుండడంపై హైకోర్టు ఆందోళన.|
హైదరాబాద్ – నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణం...
By Sidhu Maroju 2025-11-26 07:34:43 0 116
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com