పుంగనూరు:చంద్రబాబును కలిసిన చల్లా బాబు.

0
114

శనివారం నగరిలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, చల్లా బాబు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన పలు కీలక అంశాలను తెలియజేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
 ఐజేయు జిల్లా కార్యవర్గ సభ్యులు గొడుగు శ్రీనివాస్ గౌడ్   మహబూబాబాద్::కొత్తగూడ,...
By Bittu Bittu 2025-12-21 14:14:39 0 243
Telangana
బాచుపల్లి మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు
బాచుపల్లి,మల్లంపేట లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు...
By Ponnala Srinivasrao 2026-03-25 06:08:53 0 115
Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మత్స్యకారులకు ఇకపై రూ.10 లక్షల బీమా.
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం   ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం...
By Pagadala Venkateswar 2026-01-19 06:57:34 0 124
Andhra Pradesh
Justice Lisa Gill: ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం.
      Justice Lisa Gill: ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం...
By Pagadala Venkateswar 2026-03-13 08:01:03 0 104
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com