మదనపల్లెలో గోవుల అక్రమ రవాణా.

0
56

మదనపల్లి మీదుగా తమిళనాడు వైపు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి జనసేన నాయకులు రాయల్ గణి, అమర్నాథ్, సురేష్, నాయుడు, అరుణాచలం, గట్టు చంద్రలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బైపాస్ రోడ్డులోని రాయల్ వుడ్ ఎదుట కంటైనర్‌లో కబేళాలకు తరలిస్తున్న గోవులను గుర్తించి అడ్డుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో, పట్టుబడ్డ గోవులతో ఉన్న లారీని టమాటా మార్కెట్ యార్డుకు తరలించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల అన్నా క్యాంటీన్‌కు రెండవ స్థానం – ప్రతిష్ఠాత్మక విజయం
చీరాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకం ద్వారా...
By Gadiyapudi Narendra 2026-02-18 16:37:52 0 17
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం పనితీరుపై జగన్ గగ్గోర్లు పెడుతున్నారు: ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.
కూటమి ప్రభుత్వం పిపిపి మోడల్ లో ఆసుపత్రులు కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అభివృద్ధి...
By John Baji 2025-12-23 12:22:22 0 126
Andhra Pradesh
ఈటీవీ 30 ఈనాడు 50 వసంతాల వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ప్రొద్దుటూరులో జరిగిన ఈటీవీ 30 ఈనాడు 50 వసంతాలు వేడుకలో పాల్గొన్న రాష్ట్ర రవాణా క్రీడా శాఖ...
By Benguluri Madhubabu 2026-02-07 03:05:38 0 128
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com