మదనపల్లెలో గోవుల అక్రమ రవాణా.

0
104

మదనపల్లి మీదుగా తమిళనాడు వైపు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి జనసేన నాయకులు రాయల్ గణి, అమర్నాథ్, సురేష్, నాయుడు, అరుణాచలం, గట్టు చంద్రలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బైపాస్ రోడ్డులోని రాయల్ వుడ్ ఎదుట కంటైనర్‌లో కబేళాలకు తరలిస్తున్న గోవులను గుర్తించి అడ్డుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో, పట్టుబడ్డ గోవులతో ఉన్న లారీని టమాటా మార్కెట్ యార్డుకు తరలించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరులో ఘనంగా ఓటర్ల దినోత్సవం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రెవిన్యూ శాఖ అధికారులు ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా...
By Kothuru Murali 2026-01-25 11:52:37 0 116
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంకణాల పల్లె గ్రామం లో భూమి పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంగనాల పల్లె గ్రామం లో మీ భూమి మీ...
By Chennaiah Kati 2026-01-06 15:10:41 0 308
Andhra Pradesh
నగర పంచాయతీ లో చాలా చోట్ల కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బంది
గూడూర్ నగరపంచాయతీ లో చాలా చోట్ల కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు  కావున ప్రజలు...
By mahaboob basha 2025-06-26 15:14:09 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com