🐄 పశు ఔషధి విక్రయ కేంద్రాలు – జిల్లా చర్యలు
గుంటూరు జనవరి 21:పశువులకు సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ మందులు అందించేందుకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో పశు ఔషధి విక్రయ కేంద్రాల ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు ఆదేశించారు.
ప్రాథమికంగా గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజన్లలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
పశు ఔషధి విక్రయ కేంద్రాలకు అర్హతలు
• సహకార సొసైటీలు / B.Pharmacy లేదా D.Pharmacy అర్హత
• కనీసం 120 చ.అ. స్థలం (స్వంతం/అద్దె)
• Drug Sale License & Pharmacist Registration
దరఖాస్తు: ఆన్లైన్లో 👉 https://pashuaushadhi.dahd.gov.in
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
విద్యా వ్యవస్థ విఫలమవుతుంది, పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో! — రెష్మా మొహమ్మద్
ఇది ఒక న్యూస్ కాదు — మౌనం ప్రమాదకరం అయినప్పుడు, ఒక తరం భవిష్యత్తుపై వేసిన మొదటి ప్రశ్న....
విజయవాడ భవానిపురం జోజి నగర్ ప్రజలకు ఎంపీ కేశినేని భరోసా
*ప్రచురణార్థం* *24-12-2025*
జోజి నగర్ 42 ప్లాట్ యజమానులకు ఎంపీ...
పుంగనూరు: బోయకొండ పరిసర ప్రాంతాలలోకోడి పందెం రాయూళ్లని అరెస్ట్ చేసిన పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం, బోయకొండ పరిసర ప్రాంతంలో రహస్యంగా కోడిపందెం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో...
రాజమండ్రి లో ఆదికవి నన్నయ యూనివర్సిటీ నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్
*రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్*
...