పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత

0
124

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఎంపీ ల్యాండ్ నిధులు రూ. 20 లక్షలతో సుబేదారూ వీధి చౌక్ మసీదు భవన నిర్మాణానికి మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ అలిమ్ భాష నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ డిఈ మహేష్, ఏఈ రూపేష్, మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, కౌన్సిలర్లు అమ్ము, కిజార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
శ్రీరామ నవమి మహోత్సవం
శ్రీరామ నవమి సందర్భంగా కౌకుంట్ల మండలo లోని పేరూరు గ్రామంలో సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా...
By Dodla Nagaraju 2026-03-27 08:32:23 0 127
Andhra Pradesh
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:21:08 0 352
Andhra Pradesh
అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు
అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు  జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు...
By Eslavath RameshNaik 2026-01-19 05:05:00 0 339
Andhra Pradesh
యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : టీజీ వెంకటేష్
కర్నూలు : కర్నూలు సిటీ :  * యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం-మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ...
By Hari Krishna 2026-01-18 13:37:39 0 114
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com