రిలయన్స్ బేవరేజెస్ కోకో కోల కంపెనీలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

0
135

కర్నూలు : పాణ్యం : 

ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లె మరియు శకునాల గ్రామాల పరిధిలో ఉన్న రిలయన్స్ - బేవరేజెస్ (క్యాంప) కోకా - కోల కంపెనీను ఓర్వకల్లు మండల మరియు గ్రామ నాయకులు రైతులతో కలిసి సందర్శించిన వైయస్సార్సీపి నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, పొలాలు ఇచ్చిన రైతుల కుటుంబాలలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశం మరియు స్థానికులకు 70% ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు..

కాల్వ రైతులకు ఇచ్చిన స్థలాలలో రోడ్డు వేస్తున్నారని వారికి ముందు నష్టపరిహారం చెల్లించాలని, రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా సంప్రదించకుండా పనులు చేయకూడదని, రైతులను సంప్రదించి వారి అంగీకారంతోనే పనులు మొదలుపెట్టాలని లేనిపక్షంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని కాటసాని రామ్ భూపాల్ రెడ్డి  అధికారులని హెచ్చరించారు..

Search
Categories
Read More
Andhra Pradesh
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం.
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం...
By Pagadala Venkateswar 2026-01-28 10:32:39 0 109
Telangana
మనూర్, వాడగాళ్ల వాన
మనూర్ మండలంలోని పలు గ్రామాల్లాలో సోమవారం రాత్రి ఈదురు గాలులాతో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళ...
By Gandla Vaijanath 2026-03-17 01:06:47 0 320
Telangana
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులపై కీలక అప్డేట్..!
హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం...
By Ponnala Srinivasrao 2026-05-07 02:26:48 0 78
Andhra Pradesh
పుంగునూరు:టీడీపీ మైనారిటీ నాయకులు SEEDAP చైర్మన్ దీపక్ రెడ్డిని కలిశారు.
2026 జనవరి 21న, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి సూచన మేరకు, టీడీపీ మైనారిటీ...
By Kothuru Murali 2026-01-22 12:33:05 0 155
Andhra Pradesh
మహాశివరాత్రి సందర్భంగా సామర్లకోటలో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు
సామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పంచారామ భీమేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు...
By Ratna Sekhar 2026-02-12 09:41:26 0 272
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com