విశాఖ లో జన తా వారిధి

0
557

విశాఖ పట్నం కలెక్టరేట్ వద్ద సోమ వారం ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు బీజేపీ నాయకులు జనతా వారధి నిర్వ హించా రు. చాలా వి శేష స్పందన లభించింది జిల్లా నలు మూలల నుండి.మరియు విశాఖ అర్బన్ జిల్లా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు వీరికి విన్నవించుకోగా . అర్జీలు వ్రాసి ఇచ్చారు ప్రజల సమస్య లను పరిస్కరించా లని కలెక్టర్ ను.కోరారు కలెక్టర్ వారు కూడా బాగా స్పందించారు ఈ కార్య క్రమం లో జిల్లా అధ్యక్షుడు పరశు రా మ రాజు. ఎస్సీ మో ర్చా జిల్లా అధ్యక్షుడు ము లకల పల్లి ప్రకాష్ ఎస్సీ మహిళా మో ర్చా నాయకురాలు సుశీల గారు నాయకులు రాంబాబు. రవితేజ. చంద్ర శేఖర్. విజయానంద రెడ్డి. ప్రకాష్ రెడ్డి ఉన్నారు

Search
Categories
Read More
Telangana
ఓసి చలో ఢిల్లీ
ఈ డబ్ల్యూ ఎస్ జాతీయ అధ్యక్షులు శ్రీ పులాడి రామారావు గారి అధ్యక్షతన నేడు బషీర్బాగ్ ప్రెస్ కబ్ లో...
By Thodupunuri Visweswarrao 2026-01-18 13:04:00 0 252
Andhra Pradesh
కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-02-12 11:10:36 0 211
Andhra Pradesh
పులిచెర్ల మండలంలో ఆగని ఒంటరి ఏనుగు దాడి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం...
By Kothuru Murali 2026-02-21 08:35:53 0 87
Andhra Pradesh
ఏపీ ఆరోగ్య సూచన సలహాదారుడిగా డాక్టర్ మంతెన సత్యనారాయణ
*ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా డా.మంతెన సత్యనారాయణ రాజు*   ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు...
By Rajini Kumari 2025-12-30 10:28:08 0 156
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com