ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ కష్టాలు

0
122

*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*

 

*ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ ట్రాఫిక్ డిసిపి షేక్ షరీన్ బేగం సమీక్షించారు.హైదరాబాదు నుండి లక్షకి పైగా వాహనాలు విజయవాడ వైపు వచ్చినట్లు అంచనా,ఇప్పటివరకు సుమారు 50 వేలకు పైగా వాహనాలు తిరుగు ప్రయాణం అయ్యాయని ఆమె తెలిపారు.ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ నియంత్రణకు పూర్తి చర్యలు చేపట్టామని తెలిపారు.ఇబ్రహీంపట్నం వద్ద నాలుగు లైన్లుగా వెళ్లాల్సిన ట్రాఫిక్ బ్రిడ్జిల కారణంగా కేవలం రెండు లైన్లు గా వెళ్ళటంతో రింగ్ సెంటర్లో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. పోలీసు సిబ్బంది అంతా పూర్తి అప్రమత్తతతో ట్రాఫిక్ కంట్రోల్ చేసామని తెలిపారు.అందరూ క్షేమంగా ఇళ్లకు చేరడానికి ట్రాఫిక్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.సహకరించిన ప్రతి ఒక్కరికీ ట్రాఫిక్ డిసిపి షేక్ షరీన్ బేగం ధన్యవాదాలు తెలియజేశారు.*

Search
Categories
Read More
Telangana
శ్రీ మణికంఠ మహాపాదయాత్ర క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రతి  సంవత్సరము ఉగాది పండుగా రోజున శ్రీ మణికంఠ మహాపాదయరత్ర వారు వారు ప్రతి సంవత్సరం...
By Poloju Bhaskar 2026-03-19 10:57:25 0 136
Telangana
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి ప్రజల బ్రహ్మరథం: ఎమ్మెల్యే
హనుమంతరావుపేట్: కాంగ్రెస్  ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు...
By VIKRAM RATHOD 2025-12-13 08:05:20 0 357
Fashion & Beauty
Quiet Romance: The Dreamy Summer Fashion Trend You Need to Know
Quiet Romance: The Dreamy Summer Fashion Trend You Need to Know Summers in India can be harsh...
By BMA ADMIN 2025-05-21 13:44:39 0 2K
Telangana
యుద్ధ ప్రాతిపదికన హైటెన్షన్ రోడ్డు పనులు - పరిశీలించిన మైనంపల్లి .|
మేడ్చల్ మల్కాజ్గిరి  జిల్లా :  అల్వాల్ సర్కిల్ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు...
By Sidhu Maroju 2026-02-21 14:00:25 0 138
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com