కలెక్టర్ గారికి సమస్యలపై వినతిపత్రం - క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం

0
301

 

ఈ రోజు కాకినాడ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ, గౌరవ కలెక్టరు గారికి మరియు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA),వారికి VBGRAMG క్రొత్త విధానంలో మనలను GRS ల గుర్తించాలని, ఉద్యోగ భద్రత తో కూడిన సాలరీల పెంపు మరియు దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలపై  కలెక్టర్ గారి కార్యాలయంలో సంబంధదిత అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది....

ప్రధానమైన డిమాండ్స్:

1. దేశం లో ఒకే విధంగా GRS గా ఉన్న వ్యవస్థను అంధ్రప్రదేశ్ లో కూడా GRS సహాయకులు కొనసాగిస్తూ మమ్మల్ని గుర్తిస్తారని కోరుచున్నాము.

2. FTE ఉద్యోగులుగా అందరిని కూడా గుర్తించి తగు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుచూ FTE ని పూర్తిస్థాయిలో అమలు చేయవలసినదిగా కోరుచున్నాము.

3. మండల స్థాయిలో గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీకి బదిలీ సౌకర్యం కల్పించి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు గ్రామ స్థాయిలో కలిగె రాజకీయ వత్తిడులు కారణంగా మాకు బదిలీ సౌకర్యం కల్పించాలని సవినయముగా కోరుచున్నాము.

4. ప్రస్తుతం ధరలకు అనుగుణంగా మా యొక్క జీతభత్యాలు కనీసం వేతనం 29,000 వచ్చే విధముగా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మాకు కేటాయించిన 1/3 పూర్తి స్థాయిలో మాకు చెందేటట్టుగా మాకు న్యాయం చేస్తారని సవినయంగా కోరుచున్నాము.

5. గ్రాడ్యుటీ మరియు హెల్త్ కార్డులు నగదు రహిత వైద్య సేవలు ప్రమాద బీమాను పెంచి(10లక్షలు వరకు), వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకములు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో గుబ్బల సత్యవేణి,సుర్ల గోవిందురాజులు (గాంధీ)సహాయకార్యదర్శులు:కట్టా నాగరాజు, తాలుం మాణిక్యలరావు (నాని)కోశాధికారి:అడబాల శ్రీను, సహాయ కోశాధికారి: గుత్తుల గోపి, ప్రచార కార్యదర్శులు:గొల్లపల్లి ప్రదీప్ కుమార్, నిమ్మగంటి శ్రీనివాస్ వి. వెంకటేశ్వరరావు

మహిళా విభాగం:అధ్యక్షులు : చల్లా ఉషా, ఉప అధ్యక్షులు : సబ్బరవు అనిత, కార్యవర్గ సభ్యులు,  సహాయకుల సంక్షేమ సంఘం పాల్గొన్నారు... #Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే!! కర్నూలు జిల్లా ఎస్పీ
కర్నూలు: పత్రికా ప్రకటన  (23.12.2025)50 సార్లు రక్తదానం చేసిన కర్నూలు టు టౌన్ ...
By Hari Krishna 2025-12-23 13:55:36 0 146
Andhra Pradesh
గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
    *అమరావతి:*    గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
By Rajini Kumari 2025-12-29 08:49:23 0 119
Andhra Pradesh
పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని...
By Kothuru Murali 2026-01-30 04:35:00 0 135
Telangana
మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
హైదరాబాద్: సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-09-16 16:52:28 0 233
Andhra Pradesh
జోరుగా హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 పోటీలు
*జోరుగా.. హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ -4 పోటీలు*   *3వ రోజు 10 జట్ల మధ్య 5...
By Rajini Kumari 2025-12-24 08:08:18 0 130
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com