రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ.

0
86

ఏపీలో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ మరియు పోస్టింగ్స్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

▪️గుంటూరు మున్సిపల్ కమిషనర్ పి.శ్రీనివాసులును బదిలీ చేసి.. మార్కాపురం జాయింట్ కలెక్టర్గా నియమించారు. 

▪️మార్కాపురం జేసీగా ఉన్న రోణంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించింది.

▪️పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా శ్రీవాస్ నుపుర్ అజయ్కుమార్.

▪️ప్రకాశం జిల్లా జేసీగా కల్పన కుమారి.

▪️గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా మయూర్ అశోక్.

▪️అనకాపల్లి జేసీగా మల్లవరపు సూర్యతేజ.

▪️చిత్తూరు జేసీగా ఆదర్శ్ రాజేంద్రన్.

▪️గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్. శోబిక.

▪️కడప జేసీగా నిధి మీనా.

▪️విశాఖ జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి.

▪️అన్నమయ్య జేసీగా శివ్ నారాయణ్ శర్మ.

▪️పల్నాడు జేసీగా వి.సంజనా సింహ.

👉 కడప జేసీగా నియమితులైన నిధి మీనా కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ భార్య కావడం విశేషం.

Search
Categories
Read More
Andhra Pradesh
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*గుంటూరు*   *3వ ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తపాలా శాఖ కవర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-01-05 11:51:59 0 110
Andhra Pradesh
Chandrababu: ప్రకృతి సేద్యంతో భూమిని బాగు చేద్దాం: దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు పిలుపు.
Chandrababu: ప్రకృతి సేద్యంతో భూమిని బాగు చేద్దాం: దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు పిలుపు...
By Pagadala Venkateswar 2026-01-22 06:29:38 0 54
Andhra Pradesh
పుంగనూరు టీచర్‌కు నోటీసులు జారీ
పుంగనూరు మండలం బండ్లపల్లె టీచర్ జ్యోతిలక్ష్మి, ఎలాంటి అనుమతులు లేకుండా డిసెంబర్ 3, 2024 నుంచి...
By Kothuru Murali 2026-02-13 06:18:07 0 14
Andhra Pradesh
పుంగనూరు: జనసంద్రంగా మారిన ఎర్రాతివారిపల్లి.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతి వారి పల్లె బుధవారం సాయంత్రం...
By Kothuru Murali 2026-01-15 06:11:11 0 68
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com