రెండు గంజాయి కేసుల్లో 11 మంది నిందితుల అరెస్ట్, 4.4 కేజీల గంజాయి స్వాధీనం.

0
136

మీడియా సమావేశంలో గంజాయి కేసులు మరియు అరెస్ట్ కాబడిన నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు

గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా గంజాయి కార్యకలాపాల్లో పాల్గొంటున్న పాత నేరస్తులు, అనుమానితులపై పటిస్ట నిఘా పెట్టి, గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని, వారిని అరెస్ట్ చేసి, జైలుకు పంపించడం జరుగుతుంది

గుంటూరు పశ్చిమ DSP గారైన శ్రీ K. అరవింద్ గారి పర్యవేక్షణలో, నగరంపాలెం ఇన్స్పెక్టర్ వై. సత్యనారాయణ గారు గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేయడమైనది

    గుంటూరు జిల్లా వ్యాప్తంగా గడచిన మూడు నెలల కాలంలో 282 మందిపై 46 కేసులు నమోదు చేసి, 217 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.ఈ కేసుల్లో 78 కేజీల గంజాయిని, 250 గ్రాముల లిక్విడ్ గంజాయిని, 34 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం సీజ్ చేయడం జరిగింది.ఇప్పటివరకు 07 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించగా, 14 మందిపై PIT NDPS చట్టం ప్రయోగించడానికి సిఫార్సు చేయడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆదివారం రోజు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు ::
కర్నూలు : ఈనెల 28వ తేదీ ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని కర్నూల్...
By Hari Krishna 2025-12-28 01:17:27 0 148
Andhra Pradesh
జిల్లా ప్రభుత్వాసుపత్రి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి: MLA.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే షాజహాన్...
By Pagadala Venkateswar 2026-01-29 06:07:18 0 98
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టాటా ఏస్
పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్ల సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో...
By Kothuru Murali 2026-03-17 07:12:25 0 98
Telangana
"ఆల్వాల్ పీఎస్‌లో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్.|"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాబోయే హనుమాన్ జయంతి శోభాయాత్రలను ప్రశాంతంగా, సజావుగా...
By Sidhu Maroju 2026-03-31 10:14:11 0 83
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com