సంక్రాంతి పండక్కి వస్తున్నాం.|

0
89

సికింద్రాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పండుగ దృష్ట్యా సొంతూర్లకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది.

ఈ సందర్భంగా రైల్వే అధికారులు ప్రత్యేక రైల్వే ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల ద్వారా స్వగ్రామాలకు బయలుదేరారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు,మహిళలు,చిన్నారులు పండుగ జరుపుకునేందుకు పల్లెబాట పట్టారు.

#sidhumaroju

 

Search
Categories
Read More
Telangana
మాంజా ఎందుకంత డేంజర్? దేనితో తయారు చేస్తారు?
కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి చైనా మాంజాను షార్ప్ గా తయారు చేస్తారు....
By Mitappaly Shiavji 2025-12-27 06:40:08 0 236
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు...
By Benguluri Madhubabu 2026-01-31 04:24:01 0 131
Telangana
ప్రచార కార్యక్రమలపై నిషేదం : జిల్లా కలేక్తర్
మున్సిపాల్ ఎన్నికల పోలింగ్ ప్రాక్రియాణి పురస్కిరించికొని రాష్ట్రా ఎనికలసంగం నియమావళి అనుసరిస్తు...
By Sadaq Sadaq 2026-02-08 12:25:27 0 65
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com