సత్యనారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు బిజెపి అధ్యక్షులు పీవీఎస్ మాధవ్

0
122

*విజయవాడ*

 సత్యన్నారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్

 

తొలుత పూర్ణ కుంభం తో స్వాగతం పలికారుఆలయ అధికారులు

 

సోమనాధ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా ఓంకార మంత్రాన్ని జపించారు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ 

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్ ఈసందర్భంగా మాట్లాడుతూ 

ఓం నమశివాయ అంటూ ఓం కార నాధం చెప్పించారు 

ఈ దేశం లో సోమనాధ ఆలయం పై మొదటి దాడి జరిగింది 

 

ఈ భారత దేశం పై,సనాతన దర్మం పై జరిగిన దాడి

 

నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా అన్ని శివాలయాల్లో ఓంకార్ నాదం పలకడం జరుగుతుంది

 

యావత్ ప్రపంచం మొత్తం శివయ్య కాపాడుతు వస్తున్నారు

 

దుష్ట ఆలోచన తో సోమనాధ్ ఆలయం పై మహమ్మద్ ఘోరి, గజినీ యాత్ర జరిగింది

 

ఈ ఘటన జరిగి 1000సంవత్సరాలు పూర్తి అయ్యింది

 

శివ లింగాన్ని ముక్క ముక్కలు చేసిన వారికీ ఘోర పరాజయం ఎదురయ్యింది

 

ఘాజినీ 10సార్లు దేవాలయాన్ని విరగగొట్టి పూజారిని చంపారు

 

సోమనాధ్ యొక్క వైభవం దేశం వైభవం తో సమానం

 

అలాంటి వాటిపై దాడి చేసిన ఘటనని ఇప్పటికి మర్చిపోలేని పరిస్థితి

 

1947 లో స్వాతంత్రం వచ్చిన అనంతరం ధ్వంసం అయిన సోమనాధ్ ఆలయం పునః నిర్మాణం చేపట్టాలని పటేల్ గుర్తుచేశారు

 

కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆలయం పునః నిర్మాణాం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

 

భవ్యమైన సోమనాధ్ ఆలయాన్ని 1951 లో పునః నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు

 

రేపు నరేంద్ర మోదీ సోమనాధ స్వాభిమన పర్వ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు 

 

ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఒక గొప్ప సంకల్ప కార్యక్రమం గా మారబోతుంది 

 

అలాగే ఇలాంటి కార్యక్రమాలకి స్వామి రాధా మోహన్ దాస్ రావటం సంతోషం గా ఉంది.

సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రామ్ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో 

భారతీయజనతాపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి దయాకర్ రెడ్డి, అధికార ప్రతినిధి షేక్ బాజి,పాతూరి నాగభూషణం, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతాల సురేష్, రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, కర్రి నాగలక్ష్మి,తోట కృష్ణ భగవాన్,తూములూరి కృష్ణ చైతన్య,మువ్వల సుబ్బయ్య,పల్లర్ కాట్ దిలీప్,

చారుగుడి శివలలిత 

NTR జిల్లా BJP నాయకులు

 కోలపల్లి గణేష్,పిట్టల గోవిందు,నున్న కృష్ణ,వెంకట్,వీరబాబు,ప్రవీన్ రాంక,గొట్టిముక్కల రమేష్,రవితేజ,కర్రి సాంబయ్య,పోతం శెట్టి నాగేశ్వరరావు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
యువతకు భరోసా టీడీపీ పాలనలోనే సాధ్యం ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన పదివేల 600 ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్...
By Benguluri Madhubabu 2026-03-20 11:13:09 0 140
Andhra Pradesh
ఓ మహిళ ఆవేదన .
తనకుపూర్వీకుల నుండి వచ్చిన మా పూరి గుడిసె స్థలములో ఇల్లు కట్టు కోవ లని మేము ప్రయత్ని స్తుంటే...
By Mobbu Venkatramana 2026-02-23 15:04:22 0 211
Andhra Pradesh
అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో సంబరాలు
.డి. డి.ఆర్.డి.ఎ ఆదేశాల మేరకు, అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో ప్రజలు గురువారం...
By Kothuru Murali 2026-04-03 09:28:03 0 54
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com