ఎమర్జెన్సీ గేటు పోస్టుమార్టం గది రెండు గేట్లు నిర్మించేందుకు ప్రహరీ గోడను బంకులను జేసిబి తొలగిస్తున్న అధికారులు
Posted 2026-01-09 04:54:37
0
244
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ పూర్వకాలం ఉన్నది అక్కడక్కడ పడిపోవడంతో ప్రహరీ గోడను పోస్టుమార్టం గదిని ఎమర్జెన్సీ గేటును నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడలు. ప్రహరీ గోడ అనుకొని వున్న బంకులను జెసిబి ద్వారా తొలగించేందుకు సూపర్డెంట్ డాక్టర్ నాగమల్లేశ్వరి పోలీస్ సిబ్బందితో ప్రహరీ గోడను బoకులను గురువారం తొలగిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం దోర్నాల సూపర్డెంట్ డాక్టర్ నాగ మల్లీశ్వరి డాక్టర్ వైద్య సంజీవ్ డాక్టర్ కృష్ణారెడ్డి దోర్నాల ఎస్సై వెంకట రమణయ్య పోలీసు సిబ్బంది వైద్య సిబ్బంది తదిరులు పాల్గొన్నారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కు చెదరని స్థానం
*ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కుచెదరని స్థానం*
*జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు...
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవే టీకరణపైYSRCP సమరభేరి
తాడేపల్లి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ సమరభేరి...
...
Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన సర్కార్..
ఆంధ్రప్రదేశ్ భుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్ అందించింది....
మదనపల్లె ఘటన.. ఘోరంగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.
మదనపల్లెలోని రాగిమానిదిన్నెపల్లెలో కుమార్తె రిషిక ప్రియా మృతదేహాన్ని చూసి తల్లి తీవ్ర దుఃఖంలో...