అమరనాథ రెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేత

0
54

శుక్రవారం, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటిరాయ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని టీటీడీ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామి వారి తీర్థ ప్రసాదాలు, శాలువా, ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు స్థానికులైన చంద్రశేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
అంబులెన్స్ పై కూలిన చెట్టు.... నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న 108 అంబులెన్స్ పై చెట్టు కూలి పడింది.......!
భారత్ అవాజ్ న్యూస్: 17 మే రోజున నర్సంపేట : సాధారణంగా అంబులెన్స్ లోపేషెంట్లను తరలిస్తుంటారు....
By Gujile Ramu 2026-05-17 01:59:38 0 52
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
సదుం గ్రామానికి చెందిన ఆసిఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం పుంగనూరు ఆర్డీవో కార్యాలయానికి ద్విచక్ర...
By Kothuru Murali 2026-03-13 08:54:32 0 121
Andhra Pradesh
Golden Fish: పశ్చిమగోదావరి జాలర్ల వలలో అరుదైన 'గోల్డెన్ ఫిష్'.. ఒకే వేటతో లక్షాధికారులైన మత్స్యకారులు.
పశ్చిమగోదావరి జిల్లా మత్స్యకారులను అదృష్టం వరించింది. అత్యంత అరుదుగా లభించే 'కచ్చిడి' చేపలు వారి...
By Pagadala Venkateswar 2026-03-23 06:09:23 0 160
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం రొంపిచర్ల: హైవేపై రోడ్డు ప్రమాదం
అనంతపురం-చెన్నై హైవేపై చిన్నగొట్టిగల్లు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో...
By Kothuru Murali 2026-02-19 10:01:55 0 144
Gujarat
Revolutionizing Transit: The ₹20,667 Crore Dholera Rail Link
Gujarat is set to become a global logistics powerhouse following the Union Cabinet’s...
By Dunna Jessicaruth 2026-05-15 04:50:29 0 45
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com