దేవినేని అవినాష్ కామెంట్స్
Posted 2026-01-07 16:22:12
0
152
*దేవినేని అవినాష్ కామెంట్స్*
బడుగు బలహీన వర్గాలు కోసం పని చేసిన నాయకుడు జోగి రమేశ్
ఎన్ని కష్టాలు పెట్టిన తట్టుకొని నిలబడదాం అని జోగి రమేశ్ చెప్పాడు
బయటకు వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంతో పని చేస్తాను అని రమేష్ తెలిపారు
ప్రభుత్వం చేస్తున్న తప్పుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారూ
రమేష్ కుటుంబ సభ్యులు పై కూడా కేసులు పెడుతున్నారు
జోగి రమేష్ అరెస్ట్ అయిన సరే నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు పని చేస్తున్నారు
రమేష్ కుమారుడు కూడా ఆక్టివ్ గా ఉన్నాడు
కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తుంది
ప్రభుత్వ చర్యల వలన వైసీపీ కార్యకర్త కూడా భయపడడు
అమరావతి నీ ఆవకాయ అమరావతిగా మార్చేశారు
లోకేష్ ఎన్ని పేజీలు చింపిన భయపడేది లేదు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
KEA Opens Round 2 Counselling for AYUSH Courses 2025 |
The Karnataka Examination Authority (KEA) has opened the choice selection window for Round 2...
పుంగనూరు: వ్యక్తిని డిమాండ్ తరలించిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో చౌక దుకాణానికి వెళ్తున్న మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకొని అటవీ...
ట్విన్స్ సర్ప్రైజ్.. సేమ్ మార్క్స్
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండంలో ట్విన్స్ తమకొచ్చిన ఇంటర్ మార్కులతో అందరినీ ఆశ్చర్యానికి...
Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి:...
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. మదనపల్లె యువకుడు మృతి.
కర్ణాటకలోని చింతామణిలో సొంత పనిమీద వెళ్లిన మదనపల్లెకు చెందిన సమీర్ భాష (38) శుక్రవారం వేకువజామున...