చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు
Posted 2026-01-05 17:40:32
0
262
చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు
బాపట్ల: బాపట్ల జిల్లా చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ శోభను ప్రతిబింబిస్తూ అత్యంత ఘనంగా జరిగాయి. స్థానిక సెయింట్ యన్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం మహిళల కళాత్మక ప్రతిభతో, రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది.ఈ పోటీలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ ఐ.వి. సుబ్బారావు గారు అధికారికంగా ప్రారంభించారు. మహిళల సాంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ కార్యక్రమం చీరాల పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ముఖ్య అతిథిగా హాజరయ్యాను. పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు, మరికొంతమంది ప్రతిభావంతులకు ఆరుగురికి కన్సోలేషన్ బహుమతులు అందజేశాను.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం: బ్యాంక్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, కనుమలో గంగమ్మ గుడి బైపాస్ మలుపు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం...
అమరనాథ రెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేత
శుక్రవారం, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటిరాయ స్వామి ఆలయ...
నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
బ్రేకింగ్...
నూజివీడు...
నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. ...
పుంగనూరు: దాడి కేసులో నిందితులకు జైలు శిక్ష
పుంగనూరుకు చెందిన యేసు, మరో ఇద్దరికి మదనపల్లి కోర్టు మంగళవారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష...
పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియా
పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం ట్రైబల్ ఏరియా గత వర్షాకాలం తుఫాను వల్ల పరిపాల...