రోడ్డు ప్రమాదానికి గురైన సర్వేయర్

0
153

తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిలోని శివాలయం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గానుగచింత గ్రామ సచివాలయ సర్వేయర్ మహమ్మద్ సుల్తాన్, పెన్షన్ ఇచ్చేందుకు పీలేరు నుంచి రొంపిచెర్లకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా, దట్టమైన మంచు కారణంగా దారి కనిపించక రోడ్డు డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
12 న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 12న జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం హైదరాబాద్లో...
By Avunoori Mahesh 2026-04-10 12:18:18 0 161
Goa
IMD Issues Yellow Alert for Goa: Rain, Strong Winds Expected
IMD Issues Yellow Alert for Goa: Rain, Strong Winds Expected The India Meteorological Department...
By BMA ADMIN 2025-05-21 09:06:53 0 2K
Telangana
కార్పొరేషన్ సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ సమీక్షా సమావేశంలో...
By Avunoori Mahesh 2026-04-25 07:42:53 0 90
Telangana
ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేసిన ఏ ఒక్కరిని వదలను ...కేంద్ర మంత్రి బండి సంజయ్
భగీరథ కేసుపై స్పందించిన బండి సంజయ్*  ‎నా కొడుకు అయినా ఎవరైనా చట్టం ముందు...
By Ponnala Srinivasrao 2026-05-13 00:05:15 0 69
Andhra Pradesh
పెద్దాపురం కాపు కళ్యాణమండపానికి రూ.75 లక్షలు మంజూరు – ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
పెద్దాపురం పట్టణంలో గత 15 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు కళ్యాణమండపం నిర్మాణానికి శుభవార్త...
By Ratna Sekhar 2026-02-19 19:10:42 0 829
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com