పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి.

0
104

కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమమే అన్ని వర్గాలకు క్షేమదాయకంగా మారిందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి వివరించారు. బుధవారం మాచర్ల పట్టణం 10 వ వార్డులోని గౌడ కాలనీ, ఎర్రగడ్డ ప్రాంతాల్లో పర్యటించి, వృద్దులు, దివ్యాంగులు, వితంతువు తదితరులకు పింఛన్ నగదును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎక్కడ రాజీపడటం లేదని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com