లాల్ పురంలో అలరించిన మహిళల కోలాటం.

0
64

గుంటూరు రూరల్ మండలం లాల్పురం ఈరన్నపాలెం శ్రీ రమణ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

 కోలాటం భక్తులను అలరించింది ఉదయం స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిపి ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. మండల జనసేన నాయకులు గంధం సురేష్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
చంద్రబాబు వదిలిపెట్టరనే భయంతోనే ఆత్మహత్యలు: TDP.
మదనపల్లెలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం...
By Pagadala Venkateswar 2026-02-18 12:12:24 0 26
Andhra Pradesh
మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం...
By Pagadala Venkateswar 2026-01-26 04:11:29 0 57
Andhra Pradesh
రొంపిచర్ల క్రాస్ లో కోళ్ల లారీ బోల్తా
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ లో సోమవారం తిరుపతి నుంచి కల్లూరుకు వెళుతున్న కోళ్ల లారీ...
By Kothuru Murali 2026-01-05 12:53:57 0 84
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com