లాల్ పురంలో అలరించిన మహిళల కోలాటం.
గుంటూరు రూరల్ మండలం లాల్పురం ఈరన్నపాలెం శ్రీ రమణ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
కోలాటం భక్తులను అలరించింది ఉదయం స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిపి ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. మండల జనసేన నాయకులు గంధం సురేష్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"మహిళా బిల్లుపై రగిలిన ఆగ్రహం… రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం అల్వాల్లో ఉద్రిక్తత”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలతో అల్వాల్ ఐజి సర్కిల్ పరిధిలో...
No Business Plan Can Put Your Success at Risk
Launching a business without a clear plan can lead to costly mistakes, financial losses, and...
Surendra Singh Yadav IPS: A Leader Shaping Modern Policing
A 1997-batch AGMUT cadre IPS officer whose commitment to public safety, technology-driven...
54 కోట్లతో క్రీడా మౌలిక వసతులు ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి శాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*పత్రికా ప్రకటన*
*విజయవాడ, తేదీ: 04.01.2026*
*• క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం...
Launch Your Business Faster with a Trusted Partnership
A partnership firm is an excellent choice for entrepreneurs who want to start and manage a...