సత్యదేవుని ప్రసాదానికి తీసుకునేందుకు ఆటంకాలు కల్పిస్తున్న వ్యాపారులు .... పట్టించుకోని అధికారులు

0
292

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామం....

 

ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలో ఒక్కటి అయిన అన్నవరం "శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం" వద్ద వచ్చే భక్తులకు నిత్యం ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి... వివరాలలోకి వెళితే కొండాపైకి వెళ్లే మెట్ల దారి ముఖద్వారం ప్రక్కన భక్తులకు సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్ ఎదురుగా, భక్తులకు ఇబ్బందులకు గురయ్యేలా పలు అనధికార వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రసాదం తీసుకునేందుకు వెళ్లే భక్తులకు కనీసం కౌంటర్ వద్దకు వెళ్లేందుకు కనీసం కొంత దారిలేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు... దూర ప్రాంతాలు నుండి వేలాది వాహనాలు, మోటార్ సైకిల్, ఆటోలుపై వచ్చే భక్తులు ఎంతో భక్తితో వారు ఇంటికి సత్యదేవుని ప్రసాదాలు తీసుకుని వెళ్లేందుకు ఇక్కడకు రావడం జరుగుతుంది, మరియు ఆలయ ముఖ ద్వారం వద్దనే సత్యదేవునికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకొని, కానుకలు హుండీలో వేయడం జరుగుతుంది... ఎప్పుడూ భక్తులతో రద్దిగా ఉండే ఈ ప్రసాదం, ఆలయ ముఖద్వారం ముందు అనధికార వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండటం వలన భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు... ఇప్పటికయినా దేవస్థానం అధికారులు స్పందించి అనధికారంగా నిర్వహిస్తున్న వ్యాపారాలు తొలగించి భక్తులకు ఇబ్బందులకు కలగకుండా చూడాలని కోరుతున్న భక్తులు.... # Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
మంచినీటి పనులను అడ్డుకున్న వెల్లంపల్లి మైలవరం రత్నకుమారి ఆగ్రహం
*విద్యాధరపురం మంచినీటి రిజర్వాయర్ మరమ్మత్తు పనులను అడ్డుకున్న వెలంపల్లి*   *44వ డివిజన్...
By Rajini Kumari 2026-01-28 12:49:41 0 104
Andhra Pradesh
రాష్ట్ర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడ్చిన 20 25 సంవత్సరంలో కోటైన ప్రభుత్వం పాలన...
By John Baji 2026-01-01 02:58:16 0 153
Telangana
దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం
మత సామరస్యానికి నిదర్శనమే ఈద్ మీలాబ్ మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య పెద్దపల్లి పట్టణంలోని మూన్...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-03-30 09:31:51 0 407
Telangana
కార్యకర్తల ఆరెస్ట్లు
మున్సిపాల్ ఎన్నికల్లో BRS బాలన్నీ  దేబతీయదానికే ప్రభుత్వం అరెస్టులు,వేదింపులకు పాల్పడుతుందని...
By Sadaq Sadaq 2026-02-01 11:58:18 0 220
Andhra Pradesh
కాకినాడ జీజీహెచ్‌లో 9 మంది అగ్నిప్రమాద బాధితులకు చికిత్స
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తొమ్మిది మంది ప్రస్తుతం కాకినాడ...
By Ratna Sekhar 2026-02-28 18:53:34 0 153
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com