సత్యదేవుని ప్రసాదానికి తీసుకునేందుకు ఆటంకాలు కల్పిస్తున్న వ్యాపారులు .... పట్టించుకోని అధికారులు

0
362

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామం....

 

ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలో ఒక్కటి అయిన అన్నవరం "శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం" వద్ద వచ్చే భక్తులకు నిత్యం ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి... వివరాలలోకి వెళితే కొండాపైకి వెళ్లే మెట్ల దారి ముఖద్వారం ప్రక్కన భక్తులకు సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్ ఎదురుగా, భక్తులకు ఇబ్బందులకు గురయ్యేలా పలు అనధికార వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రసాదం తీసుకునేందుకు వెళ్లే భక్తులకు కనీసం కౌంటర్ వద్దకు వెళ్లేందుకు కనీసం కొంత దారిలేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు... దూర ప్రాంతాలు నుండి వేలాది వాహనాలు, మోటార్ సైకిల్, ఆటోలుపై వచ్చే భక్తులు ఎంతో భక్తితో వారు ఇంటికి సత్యదేవుని ప్రసాదాలు తీసుకుని వెళ్లేందుకు ఇక్కడకు రావడం జరుగుతుంది, మరియు ఆలయ ముఖ ద్వారం వద్దనే సత్యదేవునికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకొని, కానుకలు హుండీలో వేయడం జరుగుతుంది... ఎప్పుడూ భక్తులతో రద్దిగా ఉండే ఈ ప్రసాదం, ఆలయ ముఖద్వారం ముందు అనధికార వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండటం వలన భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు... ఇప్పటికయినా దేవస్థానం అధికారులు స్పందించి అనధికారంగా నిర్వహిస్తున్న వ్యాపారాలు తొలగించి భక్తులకు ఇబ్బందులకు కలగకుండా చూడాలని కోరుతున్న భక్తులు.... # Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
తాడేపల్లిలో జండా ఊపి కోటి సంతకాల పత్రాలు ఉన్న వాహనాలు ప్రారంభించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి
తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైయస్‌ జగన్‌...
By Rajini Kumari 2025-12-18 07:40:24 0 185
Andhra Pradesh
తాడేపల్లిలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంఘ...
By Ratna Sekhar 2026-03-10 19:48:11 0 955
Telangana
వన్ నేషన్- వన్ ఎలక్షన్ తోనే దేశాభివృద్ధి సాధ్యం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న వన్ నేషన్ – వన్...
By Sidhu Maroju 2026-01-06 09:48:58 0 196
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నదాత...
By Chennaiah Kati 2026-06-20 14:35:35 0 59
Andhra Pradesh
అన్నమయ్య: 2 వాహనాలు దగ్ధం.
శుక్రవారం రాత్రి అన్నమయ్య జిల్లాలోని పుంగునూరు మండలం సుగాలిమిట్ట వద్ద ముంబై- చెన్నై జాతీయ...
By Pagadala Venkateswar 2026-06-06 05:38:15 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com