వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ వారి సేవ స్ఫూర్తి

0
141

వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ 

ఆకలితో ఉన్న చిన్నారులకు, నిరుపేదలకు,అనాధలకు,యాచకులకు,వృదులుకు, దివ్యాంగులుకు,స్వచ్ఛంద రక్తదాతలకు,మూగజీవాలకు అందరికి, అందరికోసం ఆపన్నహస్తం.

ఇచట అన్ని సేవా కార్యక్రమాలు

నిర్వహించబడును.

చుట్టూ జనం మధ్యలో మనం

 

🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡

 

డాక్టర్ బొండా జగన్మోహన్ రావు గారు, ప్రముఖ చిత్రకారుడు , గిరిజన గీత సెల్ఫీ ,నెల్లూరి రమణమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు యాదగిరి గారు రంగనాయకులు గారు శ్రీవాణి గారు విన్న కోట కోటేశ్వరావు గారి జ్ఞాపకార్థం తిరుమ స్టీల్స్ ఐరన్ యార్డ్ భవానపురం విజయవాడ అధినేత శ్రీ మండవ రాధ కృష్ణ గారు నేడురి రాంబాబు గారు, మరియు మన అందరికోసం కుటుంబ సభ్యుల వీరి అందరి ఆర్ధిక సహాయ సహకారంతో మన వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ అందరికోసం ఆపన్నహస్తం ఆధ్వర్యంలో అనాధలకు, నిరస్రాయులకు,యాచకులకు, ఉచిత 90 దుప్పట్ల పంపిణీ సేవ కార్యక్రమం ది:-27- 12- 2025 శనివారం రాత్రి 10:00 గంటల నుంచి రాత్రి 12:00 గంటల వరకు పున్నమి ఘాట్ ,కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ , వినాయకుడు గుడి మున్సిపల్ ఆఫీస్ ,సింగినగర్ B.R.T.S. రోడ్డు, గొల్లపూడి మొదలగు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రోడ్డు మీద పడుకున్నా వారికి ఎవరికీ లేని వారికి చూసి 7 సేవా సభ్యులు దాదాపు రెండు గంటల పైనే తిరిగి ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

 

💎💎💎💎💎💎💎💎💎💎💎

 

ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నవారు ట్రస్ట్ చైర్మన్ ముత్తంశెట్టి దుర్గ కిషోర్, ముఖ్య సేవ సభ్యులు క్రాంతి కుమార్,శ్రీమతి కోమలి, పిట్టల దుర్గాప్రసాద్ , వెంకట్ కిషోర్, సాయి స్వామి, వెంకటేష్ స్వామి, తదితరులు హాజరయ్యారు

 

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆

 

వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ ముత్తం శెట్టి దుర్గ కిషోర్ క్రిష్.  

📲6302584025,

9030148121...

 

🪙🪙🪙🪙🪙🪙🪙🪙🪙🪙🪙

Search
Categories
Read More
Bharat Aawaz
Truth to Power: The Necessity of a Free Press
Truth to Power: The Necessity of a Free Press నిర్భయమైన, నిష్పక్షపాతమైన పత్రికా స్వేచ్ఛ విలాసం...
By Bharat Aawaz 2025-07-08 17:49:58 0 1K
Telangana
రామగుండం : లంచంతీసుకుంటూ దొరికిన RI
పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం తాసిల్దార్ కార్యాలయంలో రైతు వెంకటస్వామి నుంచి...
By Sunka Santhosh 2026-04-09 10:49:42 0 143
Andhra Pradesh
రౌడీ షీటర్లకు మదనపల్లి డి.ఎస్.పి స్ట్రాంగ్ వార్నింగ్.
మదనపల్లిలో సుమారు 200 మంది రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పావని ఆదివారం...
By Pagadala Venkateswar 2026-05-18 04:12:11 0 40
Andhra Pradesh
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ::
కర్నూలు : పాణ్యం:  కర్నూలు టౌన్ లో కల్లూరు అర్బన్ 31 వ వార్డు బద్రీనాథ్ నగర్ లో ఎన్టీఆర్...
By Hari Krishna 2025-12-31 11:19:35 0 175
Andhra Pradesh
*మార్కాపురం జిల్లా *పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి పెద్ద దోర్నాల మండలం చిన్న...
By Chennaiah Kati 2026-03-07 12:17:44 0 365
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com