ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు సమర్పణ
Posted 2025-12-28 10:05:59
0
113
*ఇప్పటంలో ఇటీవల నాగేశ్వరమ్మ గారిని కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి,Bangarraju@mebangarraju (Parody Account) పేరిట X (x.com) లో అనుచితంగా ప్రవర్తించిన అకౌంట్ పై పెడన మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ శ్రీమతి భీముని అనంత లక్ష్మీ సూచనల మేరకు కృష్ణా జిల్లా పెడన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.*
*ఈ ఫిర్యాదును జనసేన సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ వికృతి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను) అధికారికంగా సమర్పించారు.*
*ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు గాదె శామ్యూల్,పెడన మున్సిపల్ కౌన్సిలర్ మట్టా పావని,పెడన జయలక్ష్మి PACS సభ్యులు కూనపరెడ్డి రంగయ్య నాయుడు,జనసేన నాయకులు నల్లమోతు రఘురామ్, లింగం లక్ష్మీ నరసింహ స్వామి, మట్టా బుజ్జి, బాకీ నాని, నజీర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.*
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో భక్తులు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు
టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం...
गोआ वेअरहाऊसिंग पॉलिसी: राज्याक लॉजिस्टिक्स हब बनोवपाचो प्लान
गोआ सरकारेन नवी #वेअरहाऊसिंग_पॉलिसी मंजूर केल्या।
ह्या पॉलिसीचो मुख्य उद्देश राज्याक एक...
Rayalaseema Lift Irrigation Scheme: జగన్ చేతకానితనం వల్లే సీమ లిఫ్ట్ ఆగింది: టీడీపీ మంత్రుల ధ్వజం.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం
వైసీపీ హయాంలోనే పనులు ఆగిపోయాయని మంత్రులు...
బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని 8వ వార్డు నుండి 50 కుటుంబాలకు పైగా సుమారు 200 మంది కర్నూల్ పార్లమెంట్ వైస్...