రౌడీ షీటర్లకు డిఎస్పి స్ట్రాంగ్ వార్నింగ్

0
93

రౌడీ షీటర్లకు సత్ ప్రవర్తన కలిగి ఉండాలని ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని వెస్ట్ డిఎస్పీ కె.అరవింద్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పట్టాభిపురం పిఎస్ పరిధిలోని తుఫాన్ నగర్ మారుతి నగర్ ప్రాంతాల్లో ఆదివారం కార్డెన్ సెర్చ్ జరిగింది ఈ సందర్భంగా స్థానికులకు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇబ్బందులకు అడిగి తెలుసుకున్నారు.గంజాయి రవాణా విక్రమ విక్రయాలు సహించేది లేదన్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
 కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి...
By Sidhu Maroju 2025-06-12 12:09:14 0 1K
Andhra Pradesh
పుంగనూరు: ఉన్నతాధికారులను కలిసిన చిన్న రాయల్.
రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి పుంగనూరు నియోజకవర్గ జనసేన...
By Kothuru Murali 2026-01-22 12:01:15 0 69
Telangana
మల్కాజిగిరి ప్రాంత వాసులకు శుభవార్త.
మల్కాజ్గిరి ప్రజలకు ఏవోసీ సెంటర్ చక్రబంధం నుంచి విముక్తి. త్వరలోనే మల్కాజ్గిరి ప్రజలు శుభవార్త...
By Sidhu Maroju 2025-06-20 14:40:34 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com