రౌడీ షీటర్లకు డిఎస్పి స్ట్రాంగ్ వార్నింగ్
రౌడీ షీటర్లకు సత్ ప్రవర్తన కలిగి ఉండాలని ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని వెస్ట్ డిఎస్పీ కె.అరవింద్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పట్టాభిపురం పిఎస్ పరిధిలోని తుఫాన్ నగర్ మారుతి నగర్ ప్రాంతాల్లో ఆదివారం కార్డెన్ సెర్చ్ జరిగింది ఈ సందర్భంగా స్థానికులకు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇబ్బందులకు అడిగి తెలుసుకున్నారు.గంజాయి రవాణా విక్రమ విక్రయాలు సహించేది లేదన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మిర్చి రైతులకు అండగా నిలవాలి.
మిర్చి యార్డుకు వచ్చే రైతులకు అండగా నిలుస్తూ, భరోసా కల్పించడమే లక్ష్యం కావాలని మిర్చి యార్డు వైస్...
అభ్యర్థుల గెలుపు కోసం పూజలు
మూడవ విడత ఎన్నికలు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో గ్రామాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్...
అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్లోని రామచంద్రాపురం...
ESI Registration Ensures Employee Health Protection
Employees' State Insurance (ESI) Registration is a mandatory compliance for eligible employers...
ధర్మాగ్ని లో ఉదయించిన సూర్యుడు పుష్యమిత్ర శుంగుడు
ధర్మాగ్నిలో ఉదయించిన సూర్యుడు... భరతఖండపు రక్షకుడు "పుష్యమిత్ర శుంగుడు"!
చరిత్ర...