ఎన్​ కౌంటర్​లో ఐదుగురు మావోయిస్టులు మృతి

0
357

రూ.కోటి రివార్డు ఉన్న టాప్ లీడర్ గణేశ్ హతం

 

ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు

#sandeep

 

_ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల గాలింపు_

 

* ఒడిశాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి

* కందమూల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు

* ఆ ఘటనాస్థలిలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి

* ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల గాలింపు కొనసాగుతోంది

* అయితే రూ. 1.1 కోట్ల రివార్డు ఉన్న అగ్రశ్రేణి మావోయిస్టు నాయకుడు గణేశ్ ఉయికే హతమయ్యాడని పోలీసులు తెలిపారు

* మృతి చెందిన వారిలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నారు

* ఘటనా స్థలంలో ఒక రివాల్వర్, పాయింట్ 303 రైఫిల్, ఒక వాకీ-టాకీ సెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

* గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు

* ఈ క్రమంలో ఓ చోట మావోయిస్టులు ఎదురుపడగా పరస్పరం కాల్పులు చోటుచేసుకున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం...
By Pagadala Venkateswar 2026-03-10 11:53:32 0 119
Telangana
పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను పనులు త్వరగా పూర్తి చేయాలి... జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్
  మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూం లను మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్...
By Gangaram Rangagowni 2026-02-17 13:39:28 0 151
Uttar Pradesh
यूपी में बारिश-धूप का खेल, मौसम अलर्ट जारी”
उत्तर प्रदेश में इस समय #Weather में बारिश और धूप का लगातार #सिलसिला जारी है। शुक्रवार को कई...
By Pooja Patil 2025-09-12 05:32:05 0 580
Andhra Pradesh
అక్కడ మృతి చెందిన విద్యార్థిది పుంగనూరు మండలం
పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన 22 ఏళ్ల భావన, రంగంపేటలోని ఓ కాలేజీలో బిటెక్ ఫైనల్ ఇయర్...
By Kothuru Murali 2026-02-25 09:42:01 1 95
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com