ఎన్​ కౌంటర్​లో ఐదుగురు మావోయిస్టులు మృతి

0
232

రూ.కోటి రివార్డు ఉన్న టాప్ లీడర్ గణేశ్ హతం

 

ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు

#sandeep

 

_ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల గాలింపు_

 

* ఒడిశాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి

* కందమూల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు

* ఆ ఘటనాస్థలిలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి

* ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల గాలింపు కొనసాగుతోంది

* అయితే రూ. 1.1 కోట్ల రివార్డు ఉన్న అగ్రశ్రేణి మావోయిస్టు నాయకుడు గణేశ్ ఉయికే హతమయ్యాడని పోలీసులు తెలిపారు

* మృతి చెందిన వారిలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నారు

* ఘటనా స్థలంలో ఒక రివాల్వర్, పాయింట్ 303 రైఫిల్, ఒక వాకీ-టాకీ సెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

* గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు

* ఈ క్రమంలో ఓ చోట మావోయిస్టులు ఎదురుపడగా పరస్పరం కాల్పులు చోటుచేసుకున్నాయి.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com