పార్టీ కోసం కష్టపడి పని చేయాలి:

0
115

కర్నూలు : 

*ప‌దవులు పొందిన వారు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి* 

తెలుగుదేశం పార్టీ క‌ర్నూలు పార్ల‌మెంట్ క‌మిటీలను ఏర్పాటుచేయ‌డం జ‌రిగింది. కర్నూలు పార్ల‌మెంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పూల నాగ‌రాజు గారిని, పార్ల‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా సోమిశెట్టి శ్రీకాంత్ గారిని, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీలుగా షేక్ జ‌కియా అక్సారీ గారిని, కె.అక్ష‌య కుమారి గారిని, అఫిషియ‌ల్ స్పోక్స్ ప‌ర్సన్‌గా బోయ మ‌ధుసూద‌న్ నాయుడు గారిని, ఆఫీస్ సెక్ర‌ట‌రీగా వి.రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారిని, మీడియా కో ఆర్డినేట‌ర్‌గా ఇ.మ‌ల్లికార్జున గౌడ్ గారిని, క‌ర్నూలు న‌గ‌ర అధ్య‌క్షుడిగా కొర‌కంచి ర‌వికుమార్ గారిని నియ‌మించాం. వీరికి అప్పగించిన బాధ్య‌త‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వర్తించి.. పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేయాలి అని పేర్కొన్నారు

Like
1
Search
Categories
Read More
Rajasthan
MLA Horse-Trading Scandal Businessmen Cleared by ACB |
The Anti-Corruption Bureau (ACB) has cleared businessmen Ashok Singh and Bharat Malani in the...
By Pooja Patil 2025-09-16 04:18:36 0 131
Andhra Pradesh
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకలు: బాణాసంచాతో ఆకాశం మెరిసింది.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బి.టీ కాలేజ్ గ్రౌండ్ నందు "మా" టపాసులు...
By Pagadala Venkateswar 2026-01-27 07:12:56 0 50
Andhra Pradesh
ప్లాస్టిక్ కవర్లు వద్దు గుడ్డ సంచులే ముద్దు మేయర్ రాయల భాగ్యలక్ష్మి
విజయవాడ నగరపాలక సంస్థ  19-12-2025        *ప్రతి ఒక్కరూ తమతోపాటు...
By Rajini Kumari 2025-12-20 12:39:34 0 77
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com