పార్టీ కోసం కష్టపడి పని చేయాలి:
Posted 2025-12-24 14:51:32
0
196
కర్నూలు :
*పదవులు పొందిన వారు కష్టపడి పనిచేయాలి*
తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ కమిటీలను ఏర్పాటుచేయడం జరిగింది. కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు గారిని, పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్గా సోమిశెట్టి శ్రీకాంత్ గారిని, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా షేక్ జకియా అక్సారీ గారిని, కె.అక్షయ కుమారి గారిని, అఫిషియల్ స్పోక్స్ పర్సన్గా బోయ మధుసూదన్ నాయుడు గారిని, ఆఫీస్ సెక్రటరీగా వి.రాజశేఖర్ రెడ్డి గారిని, మీడియా కో ఆర్డినేటర్గా ఇ.మల్లికార్జున గౌడ్ గారిని, కర్నూలు నగర అధ్యక్షుడిగా కొరకంచి రవికుమార్ గారిని నియమించాం. వీరికి అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించి.. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి అని పేర్కొన్నారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
శ్రీ వారి భక్తులు కు అలెర్ట్ ఈ రోజు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనాల ఆ టోకెన్లు రద్దు
తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇవాళ అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార...
ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యలయాలకు సెలవు
ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యలయాలకు సెలవు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్...
ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అజయ్ బేకరీలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి
ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అజయ్ బేకరీలో...
గ్రంధాలయాల ను విద్యార్థులు వినియోగించుకోవాలి
చిలుకూరు, గ్రంధాలయాలు విజ్ఞాన కేంద్రాలని ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ...