బి సి వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్
Posted 2025-12-24 04:36:04
0
212
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంల ో మంగళవారం బీసీవ ై పార ్ ట ీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద ్ ర యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత ్ ర ి నార ా లోకేష ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారన ి ఆరోపించారు. రాష్ట్రంల ో డ్రగ ్ స ్ చాక్లెట్ల రూపంల ో అమ్ముడవుతున్నాయని, డ్రగ ్ స ్ విక్రయాలు, రవాణాప ై కేంద ్ ర సంస్థలత ో దర్యాప్తు జరపాలన ి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంల ో బీసీవ ై నేతలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Producer Company: Empowering Farmers for Better Growth
A Producer Company is a business entity formed by farmers, producers, or agriculturists to...
వివాహిత అనుమానాస్పద మృతి
భారత్ ఆవాజ్
సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్
వివాహిత అనుమానాస్పద...
Global Safety Initiative Launched to Protect Conflict Reporters
Following a sharp rise in targeted violence against the press, international media watchdogs...
Pravin Kumar, IAS: Driving Development Through Good Governance
A Dynamic Administrator Transforming Governance Through Innovation, Transparency, and...
పుంగనూరు: ఒంటరి ఏనుగు పట్ల అప్రమత్తంగా ఉండాలి
శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల, సదుం మండల సరిహద్దు ప్రాంతాలలో ఏనుగు సంచరిస్తోందని, ప్రజలు...