బి సి వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్

0
212

చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంల ో మంగళవారం బీసీవ ై పార ్ ట ీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద ్ ర యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత ్ ర ి నార ా లోకేష ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారన ి ఆరోపించారు. రాష్ట్రంల ో డ్రగ ్ స ్ చాక్లెట్ల రూపంల ో అమ్ముడవుతున్నాయని, డ్రగ ్ స ్ విక్రయాలు, రవాణాప ై కేంద ్ ర సంస్థలత ో దర్యాప్తు జరపాలన ి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంల ో బీసీవ ై నేతలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Business & Finance
Producer Company: Empowering Farmers for Better Growth
A Producer Company is a business entity formed by farmers, producers, or agriculturists to...
By Navya Sree 2026-07-18 05:41:14 0 43
Telangana
వివాహిత అనుమానాస్పద మృతి
భారత్ ఆవాజ్  సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్      వివాహిత అనుమానాస్పద...
By Vanmoj Suryamohan 2026-04-23 17:53:55 0 252
BMA
Global Safety Initiative Launched to Protect Conflict Reporters
Following a sharp rise in targeted violence against the press, international media watchdogs...
By Dunna Jessicaruth 2026-05-20 05:52:45 0 117
SURAKSHA
Pravin Kumar, IAS: Driving Development Through Good Governance
A Dynamic Administrator Transforming Governance Through Innovation, Transparency, and...
By Lokeshwari Panthadi 2026-07-13 12:10:45 0 101
Andhra Pradesh
పుంగనూరు: ఒంటరి ఏనుగు పట్ల అప్రమత్తంగా ఉండాలి
శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల, సదుం మండల సరిహద్దు ప్రాంతాలలో ఏనుగు సంచరిస్తోందని, ప్రజలు...
By Kothuru Murali 2026-05-09 14:59:46 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com