రాజకీయ కోణం లో చూడకండి !! మోహన్ భగవత్
Posted 2025-12-21 14:11:41
0
132
కర్నూలు : ఆర్ఎస్ఎస్ ను రాజకీయ కోణంలో చూడటం వల్ల అపార్థాలు ఏర్పడుతున్నాయని సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. కోల్ కతాలో జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ కు రాజకీయ ఎజెండా లేదని స్పష్టం చేశారు. బీజేపీతో పోల్చడం పెద్ద పొరపాటని అన్నారు. నైతిక విలువలు, సామాజిక బాధ్యత కలిగిన స్వయం సేవకులను తయారు చేయడమే సంఘ్ లక్ష్యమని తెలిపారు. పేదల అభ్యున్నతి, సనాతన సంస్కృతి పరిరక్షణ, స్వదేశీ ప్రోత్సాహం ద్వారా బలమైన దేశ నిర్మాణానికి ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని చెప్పారు. సంఘ్ ను అర్థం చేసుకోవాలంటే లోతైన అవగాహన అవసరమని భాగవత్ పేర్కొన్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్ సర్... మా పాఠశాలను కాపాడండి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు...
గుంటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో విద్యార్థులు సైబర్ నేరాల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి శ్రీమతి లతా గారు అన్నారు.
<>kvsr. కోటేశ్వరరావు. గుంటూరు. రిపోర్టర్.
*గుంటూరు, జనవరి 24 :...
ప్రశాంతంగా పది పరీక్షలు
ఉమ్మడి అల్లూరి జిల్లా లో 72 పరీక్షా కేంద్రాలలో మొదటి రోజు పది పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు...
పుంగనూరు: దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భూ వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంగమ్మ,...