సాంకేతిక కారణాల వలన తాత్కాలికంగా వాయిదా

0
257

మహబూబాబాద్, డిసెంబర్ 21(భారత్ అవాజ్): ముందుగా తెలిపిన షెడ్యూల్ ప్రకారం సోమవారం రోజున మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభం కావలసిన నూతన ఎరువుల యాప్ ద్వారా యూరియా పంపిణీ కార్యక్రమం కొన్ని సాంకేతిక కారణాల వలన మన మహబూబాబాద్ జిల్లాకు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ పేర్కొనడం జరిగినదని, ఈ నూతన విధానాన్ని రేపు 5 జిల్లాల్లో పైలెట్ గా అమలు చేయడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి యం. విజయనిర్మల తెలిపారు. త్వరలోనే అమలు తేదీని మరల తెలుపుతామని, తదుపరి తేదీ ప్రకటించే వరకు,ఇప్పటి వరకు ఆయా మండలాల్లో అమలవుతున్న పద్ధతిలోనే యధావిధిగా రైతులు యూరియా పొందగలరని కోరారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులోPPA బృందం పర్యటన
*పోలవరం ప్రాజెక్ట్ లో పీ పీ ఏ బృందం పర్యటన*    ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న...
By Rajini Kumari 2025-12-24 08:03:24 0 89
Andhra Pradesh
104 ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల ధర్నా !!
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ 104 MMU ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నిర్వహించిన...
By Hari Krishna 2025-12-24 00:23:56 0 142
Andhra Pradesh
బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం
రహదారులు నిర్మించండి తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు...
By mahaboob basha 2025-09-30 18:34:16 0 200
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com