కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్కు గవర్నర్ షాక్

0
185

Breaking:--

 

కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్‌కు గవర్నర్ షాక్!

 

జగన్: సార్, చంద్రబాబు గారు దుర్మార్గం చేస్తున్నారు.

గవర్నర్: ఏం చేస్తున్నారు?

 

జగన్: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు.

గవర్నర్: అవి పీపీపీ (PPP) పద్ధతిలో కదా ఇస్తున్నారు?

 

జగన్: కాదు సార్, పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసి స్కాం చేస్తున్నారు.

గవర్నర్: అసలు పీపీపీ అంటే ఏంటో మీకు తెలుసా?

 

జగన్: పీపీపీ అంటే ప్రైవేటు సార్.

గవర్నర్: కాదు జగన్ గారు, మీకు అవగాహన లేదనుకుంటా. పీపీపీ అంటే 'ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం' (Public-Private Partnership).

 

జగన్: అదే సార్.. ప్రైవేటు!

గవర్నర్: కాదు అండి, అది ప్రభుత్వానిదే ఉంటుంది. కేవలం కొన్ని ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను మాత్రమే ప్రైవేటు వారికి ఇస్తారు. ఆరోగ్యశ్రీ లాగా అన్నమాట.

 

జగన్: మీకు తెలియదు సార్, అది ప్రభుత్వం కాదు.. మొత్తం ప్రైవేటు.

గవర్నర్: మీకు తెలియక కాదు.. మీరు దీనిని ఆపడానికి కోర్టుకు కూడా వెళ్లారు కదా? అక్కడ కోర్టు కూడా మీ వాదనను అంగీకరించలేదు కదా?

 

జగన్: (మౌనం...)

గవర్నర్: సరే అండి, రండి.. ఫోటోగ్రాఫర్ గారు, ఒక రెండు ఫోటోలు తీయండి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐ
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా,...
By Kothuru Murali 2026-03-27 14:48:50 0 129
Andhra Pradesh
Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!
Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!...
By Pagadala Venkateswar 2026-02-03 13:15:27 0 112
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి
విజయవాడ 26-12-2025   ప్రచురణార్ధం   *వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి...
By Rajini Kumari 2025-12-26 09:50:59 0 177
Telangana
జగిత్యాలలో బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతులో పాతర వేస్తా...సీఎం రేవంత్ రెడ్డి
జీవన్ రెడ్డి నీ బుద్ధి సక్కగా లేక జగిత్యాల జనం బండకేసి కొడితే! ఎమ్మెల్యేగా ఓడిపోతే వెంటనే ఎంపీ...
By Ponnala Srinivasrao 2026-04-21 01:13:43 0 77
Andhra Pradesh
"పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో చావులు పట్టించుకోని పాలకులు!"
పోలవరం జిల్లా చింతూరు మండలం మామిళ్ళగూడెం గ్రామం ఇప్పుడు కిడ్నీ వ్యాధుల కోరల్లో చిక్కుకుని...
By Shyamala Yadagiri 2026-05-02 05:11:10 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com