దుర్గ గుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు

0
105

*దుర్గగుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు*

 

 *నూతన యాగశాల ద్వారా భక్తులకు మరిన్ని విస్తృత* *సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టిన* 

 *దుర్గగుడి ఈవో* 

*శీనా నాయక్*

 

 *శుక్రవారం అమావాస్య సందర్భంగా చండీ హోమంలో సుమారు 201* 

 *చండీ హోమ సేవలో* *పాల్గొన్నారు*

 

 *నూతనంగా నిర్మించిన యాగశాల విశాలంగా ఉండడంతో పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అనుగుణంగా కూర్చునేందుకు సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది*

 

 *చండీ హోమం అనంతరం భక్తులకు ప్రసాదాలు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో*

Search
Categories
Read More
Bharat Aawaz
1975 Emergency to Today: Are We Truly Free?
"𝐖𝐡𝐞𝐧 𝐭𝐫𝐮𝐭𝐡 𝐢𝐬 𝐬𝐢𝐥𝐞𝐧𝐜𝐞𝐝, 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲 𝐰𝐡𝐢𝐬𝐩𝐞𝐫𝐬 𝐢𝐧 𝐟𝐞𝐚𝐫." 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓, 𝟏𝟗𝟕𝟓 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐫𝐤𝐞𝐬𝐭 𝐧𝐢𝐠𝐡𝐭𝐬 𝐢𝐧...
By Bharat Aawaz 2025-06-25 07:37:02 0 2K
Uttar Pradesh
Uttar Pradesh Gears Up for PM Modi’s Visit with Major Infrastructure Launches
Uttart Pradesh - Uttar Pradesh is making extensive preparations ahead of Prime Minister Narendra...
By Bharat Aawaz 2025-07-28 11:51:46 0 933
Andhra Pradesh
అక్రమాలకు పాల్పడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీస్
*ప్రచురణార్థం*   భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ.  ...
By Rajini Kumari 2026-02-06 11:32:19 0 39
Andhra Pradesh
రేషన్ డీలర్లు సరిగ్గా స్పందించకపోతే ఫిర్యాదు చేయండి.. కర్నూలు జేసీ డాక్టర్ నవ్య..
రేషన్ డీలర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు: కర్నూలు JC   రేషన్ సరుకుల పంపిణీ విధానంలో రేషన్...
By mahaboob basha 2025-06-01 05:23:46 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com