దుర్గ గుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు
Posted 2025-12-19 09:54:12
0
207
*దుర్గగుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు*
*నూతన యాగశాల ద్వారా భక్తులకు మరిన్ని విస్తృత* *సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టిన*
*దుర్గగుడి ఈవో*
*శీనా నాయక్*
*శుక్రవారం అమావాస్య సందర్భంగా చండీ హోమంలో సుమారు 201*
*చండీ హోమ సేవలో* *పాల్గొన్నారు*
*నూతనంగా నిర్మించిన యాగశాల విశాలంగా ఉండడంతో పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అనుగుణంగా కూర్చునేందుకు సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది*
*చండీ హోమం అనంతరం భక్తులకు ప్రసాదాలు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్.SFS పాఠశాల సైన్స్ ఫెయిర్ నిర్వాహణ
నిజామాబాద్.ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఇ కారయక్రమంలో పాలు పఠశాలల...
దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్లో...
Kerala Tourism Sector Sees Rise in Business Activity
Kerala is witnessing increased business momentum in tourism-related sectors, including...
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు...
నిజామాబాద్
ఈరోజు డివిజన్లో పర్యటించి SIR ఎనిమరేషన్ ఫామ్లను అధికారులతో కలిసి అందించడం జరిగింది.దాంపల్లి...