డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

0
159

తాడేపల్లి 

 

ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో లీగల్ మెట్రోలజీ అధికారులు వినియోగదారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు తోపాటు పలు సూపర్ మార్కెట్ లో తనిఖీలు నిర్వహించారు.

అందులో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి పట్నంలో గురువారం రత్నదీప్ సూపర్ మార్కెట్ లో తనిఖీలు నిర్వహించి వినియోగదారులకు పలు సూచనలు చేసారు.తెనాలి డివిజన్ లీగల్ మెట్రోలజీ సి ఐ శేషసాయి మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేస్తే వస్తువుల అంశంలో తూకం , మరియు పాక్యేజిపుడ్ విషయం లో లేబుల్ లు పైన పేర్కొన్న అంశాలు మాన్యుఫాక్చరింగ్ తేదిలు సరిగా ఉన్నాయా లేవా వంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

వినియోగదారులను ఎవరైనా షాపు యాజమాన్యం వారు తూకం క్వాలిటీ విషయంలో మోసం చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెనాలి ఇన్ స్పెక్టర్ శేష సాయి తో పాటు వారి సిబ్బంది రవి కిషోర్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
ఆన్ లైన్ బెట్టింగులకు బానిసైన ఓ పోలీసు కథ.,|
హైదరాబాదు :  ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ...
By Sidhu Maroju 2025-11-27 08:01:04 0 133
Maharashtra
नाशिकमध्ये शिवसेना (UBT)-मनसे एकत्र, भाजपवर निशाणा
नाशिकमध्ये शहरी सुविधा, पाणीपुरवठा आणि #महापालिका कामकाजातील समस्यांवरून मोठा मोर्चा काढण्यात...
By Pooja Patil 2025-09-13 05:00:47 0 155
Telangana
వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం జిల్లా కలెక్టర్ వివరణ
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు....
By Krishna Balina 2026-02-26 12:09:34 0 118
Andhra Pradesh
కార్యకర్తలు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి కుమార్
*కార్యకర్తలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం*     *కార్యకర్తను పరామర్శించి ఆర్థిక సహాయం...
By Rajini Kumari 2026-01-10 13:30:52 0 154
Telangana
కిష్టమ్మ ఎన్క్లేవ్ సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ హామీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిష్టమ్మ ఎన్క్లేవ్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మాజీ...
By Sidhu Maroju 2026-03-01 09:41:55 0 106
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com