కోటి సంతకాల సేకరణలో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేరుని నాని జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హారిక గారు తదితరులు పాల్గొన్నారు

0
171

*కోటి సంతకాల సేకరణ లో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తాడేపల్లి కార్యాలయానికి బయలుదేరిన కరపత్రాలతో కూడిన వాహనం*

 

మెడికల్ కాలేజ్ ల ప్రైవేటికరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పూర్తయినా సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం మచిలీపట్నం నుండి భారీ ర్యాలీతో పాదయాత్ర గా బయలుదేరి మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద నుండి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి జెండా ఊపి పంపించడం జరిగింది.

 

ఈ కార్యక్రమనికి మన పెనమలూరు నియోజకవర్గం నుండి భారీ ర్యాలీతో పాల్గొన్న మన పెనమలూరు నియోజకవర్గ YSR కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ దేవభక్తుని చక్రవర్తి గారు.

 

ఈ కార్యక్రమంలో 

- కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పేర్ని నాని గారు, 

- ZP చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హరికా గారు, 

- పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ గారు, 

- అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు శ్రీ సింహాద్రి రమేష్ గారు, 

- పెడన నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఉప్పల రాము గారు, 

- మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ పేర్ని కిట్టు గారు, 

- గుడివాడ నియోజకవర్గ నాయకులు శ్రీ దుక్కిపాటి శశిభూషణ్ గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: హత్య కేసులో నిందితుల అరెస్టు కోరుతూ ధర్నా.
మదనపల్లె మండలం సీటీఎం దళితవాడకు చెందిన మేస్త్రి మురళి (45) హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు...
By Pagadala Venkateswar 2026-04-29 04:56:45 0 60
Telangana
నరకంగా మారిన రాత్రి ప్రయాణం
రాత్రి 7 గంటల దాటిన తర్వాత వాహనాలు నడుపాలంటే భయమేస్తుంది ఎదురుగా వచ్చే వాహనాల led light వల్ల...
By Bouth Arun 2026-02-11 04:16:41 0 502
Telangana
నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.
హైదరాబాద్:   23. ఆగష్టు...టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదిన సందర్భంగా జోహార్లు...
By Sidhu Maroju 2025-08-23 10:10:11 0 558
Andhra Pradesh
గుంటూరు జిల్లా నారాకోడూరు లో ఆధిపత్య పోరు కోసం వ్యక్తిని నరికి చంపిన దుండగులు.
*కారుతో ఢీకొట్టి, కత్తులతో నరికి, పొన్నూరు నియోజకవర్గం.. నారాకోడూరులో ఆధిపత్యం కోసం దారుణం!*...
By KOTESWARARAO KVSR 2025-12-30 12:12:25 0 315
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com