21 ఆదివారం కర్నూలు లో సాహిత్య సమ్మేళనం !!

0
100

కర్నూలు : కేంద్ర సాహిత్య అకాడమీ మరియు అభ్యుదయ రచయితల సంఘం ఆదివారములో ఈ నెల డిసెంబర్ 21న కర్నూలు లో  తొంబై ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యం అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు అరసం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కలం ప్రహ్లాద కొత్తపల్లి సత్యనారాయణ తెలిపారు ఆదివారం ఎస్టియు భవన్లో సాహిత్య సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను వారి విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రెండు వేదికలుగా సదస్సును నిర్వహిస్తున్నామని ఈ సదస్కు జాతీయ అరసమ్ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అదే విధంగా విశిష్టత అరసం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య రాజ్యపాలం చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యుడు వల్లూరు శివప్రసాద్ హాజరు అవుతున్నట్లు తెలియజేశారు

Like
1
Search
Categories
Read More
Bharat Aawaz
RTI – A Journalist's Greatest Tool for Truth
In a time when information is power, the Right to Information (RTI) Act stands as one of the...
By Bharat Aawaz 2025-07-03 06:52:01 0 1K
International
EAM Dr. S. Jaishankar Meet US DNI Tulsi Gabbard in Washington DC .....
EAM Dr. S. Jaishankar: Delighted to meet US DNI Tulsi Gabbard in Washington DC this...
By Bharat Aawaz 2025-07-03 07:32:43 0 2K
Haryana
Hisar Schools Closed in Protest After Principal’s Tragic Murder
On July 17, private schools across Hisar observed a shutdown in response to the shocking murder...
By Bharat Aawaz 2025-07-17 06:27:47 0 1K
Andhra Pradesh
5 జి ఫోన్లు పంపిణీ !!
కర్నూలు : కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో  అంగన్వాడీ టీచర్లకు శ్యాంసంగ్ 5జి సెల్ ఫోన్ లను...
By krishna Reddy 2025-12-15 15:15:29 0 35
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com