ప్రైవేట్ ట్రావెల్స్‌పై RTA కొరడా ఝుళిపించింది |

0
16

కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం హైదరాబాద్‌లో రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) భారీ తనిఖీలు చేపట్టింది. మూడు రోజుల్లో 143 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.

 

రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో అనేక బస్సుల్లో భద్రతా లోపాలు, అనుమతుల లేమి, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు అడ్డంగా ఉండటం, కాలం చెల్లిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.

 

లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాల కోసం నడుపుతున్న బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ జిల్లాలో LB నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ మార్గాల్లో నాలుగు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అధికారులు భద్రతా ప్రమాణాలు పాటించని ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
స్పీకర్ ఛాంబర్‌లో ముగిసిన ఎమ్మెల్యేలు విచారణ |
హైదరాబాద్‌లో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌...
By Akhil Midde 2025-10-25 05:20:49 0 39
Himachal Pradesh
CM Sukhu Appeals to Punjab, Haryana for Himachal Projects |
CM Thakur Sukhwinder Singh Sukhu appealed to Punjab and Haryana to act as “elder...
By Pooja Patil 2025-09-15 11:49:58 0 109
Jharkhand
Kurmi Community Halts Trains Demanding ST Status |
In Jharkhand, members of the Kurmi community staged a widespread 'Rail Roko-Dahar Chheka' protest...
By Bhuvaneswari Shanaga 2025-09-20 09:55:01 0 50
Telangana
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దే విజయం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ : కంటోన్మెంట్  ఉప ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయకేతనం...
By Sidhu Maroju 2025-10-07 11:30:02 0 49
Chhattisgarh
NHM Staff End 31-Day Strike in Chhattisgarh |
Over 16,000 National Health Mission (NHM) employees and officers in Chhattisgarh have ended their...
By Bhuvaneswari Shanaga 2025-09-20 14:15:38 0 119
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com