పరకామణి చోరీపై భానుప్రకాష్ రెడ్డి పోరాటం |

0
38

తిరుమల పరకామణిలో జరిగిన చోరీ ఘటనపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై తాను న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

 

 వ్యక్తిగతంగా ఎవరిపై శతృత్వం లేదని, శ్రీవారి సేవకుడిగా ధర్మపరంగా నిలబడతానని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా పరకామణిలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 

టీటీడీ పరిపాలనలో పారదర్శకత ఉండాలన్నదే తన లక్ష్యమని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ప్రజలు ఈ అంశంపై అధికారుల స్పందనను గమనిస్తున్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
🚨 The Man Who Became an Ambulance - The Untold Story of Karimul Haque, India’s Bike Ambulance Hero
In a quiet village named Dhalabari in West Bengal, far from the headlines and far from any...
By Your Story -Unsung Heroes of INDIA 2025-07-07 11:03:08 0 1K
BMA
"You’ve Powered Every Story. Now It’s Time the World Heard Yours — With BMA, Your Story Leads the Way."
Behind Every Story, There’s a Silent Team – And BMA Is Here for Them - Your Story...
By BMA (Bharat Media Association) 2025-06-19 18:18:06 0 3K
Telangana
"బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ" శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఘనమైన వేడుక
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ >    తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మను...
By Sidhu Maroju 2025-09-29 18:58:37 0 79
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com