8 ఏళ్ల పోరాటం ఫలితం: HYDRA చర్య |
Posted 2025-10-25 04:26:32
0
40
హైదరాబాద్ పోచారంలో 1978లో 27 ఎకరాల్లో 400 ప్లాట్లతో నిర్మితమైన జీపీ లే అవుట్లో, ఓ వ్యక్తి 6.18 ఎకరాల భూమి తమదేనంటూ అక్రమంగా ప్రహరీ గోడ నిర్మించారు.
ఈ నిర్మాణంపై లే అవుట్ సొసైటీ సభ్యులు సుమారు 8 ఏళ్లుగా పోరాటం సాగించారు. చివరకు ప్రజావాణి ద్వారా HYDRA దృష్టికి తీసుకెళ్లిన అనంతరం, కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
కలెక్టర్ అథెంటికేషన్ లేకుండా, బోగస్ పత్రాలతో భూమి ఆక్రమణ జరిగిందని తేలడంతో HYDRA సిబ్బంది ప్రహరీ గోడను తొలగించారు. ఈ చర్యతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు నివారించేందుకు అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ముంబై హైవే విస్తరణపై కంది ప్రజల ఆవేదన |
సంగారెడ్డి జిల్లా:సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో ముంబై హైవే విస్తరణ కారణంగా ఇళ్లు కోల్పోతున్న...
అవినీతి అధికారులను తొలగించండి : జిహెచ్ఎంసి ముందు బిజెపి నాయకుల ధర్నా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ సర్కిల్ బిజెపి నాయకులు అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా...
శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యంలో అరుదైన పక్షి కనిపింపు |
YSR కడప జిల్లాలోని శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యంలో శాస్త్రవేత్తలు అరుదైన మరియు అత్యంత ప్రమాదంలో ఉన్న...
స్వదేశీ సాంకేతిక అభివృద్ధికి సీఎం నాయుడు మద్దతు |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి న. చంద్రబాబు నాయుడు స్వదేశీ సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహించడంలో దృష్టి...