గురుపురబ్ ఉత్సవాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం |

0
39

పంజాబ్ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

 

 పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ సంజీవ్ ఆరోరా గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ గుర్మీత్ సింగ్ కుడియన్ గారు కలిసి వచ్చే నెలలో జరగనున్న శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ అమరవీరుల వార్షికోత్స వేడుకల్లో (షహీది గురుపురబ్) పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం అందించారు.

 

 ఈ సందర్భంగా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఇతర ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ ఉత్సవాలు పంజాబ్ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనడం ద్వారా రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం మరింత బలపడనుంది.

Search
Categories
Read More
Kerala
Suspended Congress MLA Rahul Mamkootathil Attends Kerala Assembly |
Suspended Congress MLA Rahul Mamkootathil attended the Kerala Legislative Assembly today, sitting...
By Pooja Patil 2025-09-16 06:07:21 0 156
Andhra Pradesh
మన ఆరోగ్యం మన చేతుల్లో: సురక్షా వారంతో ముందస్తు పరీక్ష |
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ "మన ఆరోగ్య సురక్ష వారం"ను...
By Meghana Kallam 2025-10-10 06:18:18 0 43
Tamilnadu
IMD Issues Heavy Rain Alert for 21 TN Districts |
The India Meteorological Department (IMD) has issued a heavy rain warning for 21 districts across...
By Bhuvaneswari Shanaga 2025-09-18 10:13:19 0 75
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com