గురుపురబ్ ఉత్సవాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం |

0
40

పంజాబ్ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

 

 పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ సంజీవ్ ఆరోరా గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ గుర్మీత్ సింగ్ కుడియన్ గారు కలిసి వచ్చే నెలలో జరగనున్న శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ అమరవీరుల వార్షికోత్స వేడుకల్లో (షహీది గురుపురబ్) పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం అందించారు.

 

 ఈ సందర్భంగా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఇతర ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ ఉత్సవాలు పంజాబ్ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనడం ద్వారా రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం మరింత బలపడనుంది.

Search
Categories
Read More
Kerala
തിരുവനന്തപുരംയില്‍ PNG പദ്ധതി 591 കിലോമീറ്റര്‍ പിന്നിട്ട്
തിരുവനന്തപുരംയിലെ പൈപ്പ് നാചുറല്‍ ഗ്യാസ് (#PNG) പദ്ധതിയില്‍ വേഗം...
By Pooja Patil 2025-09-13 10:26:03 0 234
International
అమెరికా–చైనా చదరంగంలో భారతీయుడు పావులా మారాడు |
అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ మూలాల NRIపై గూఢచర్యం ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి....
By Bhuvaneswari Shanaga 2025-10-17 07:48:49 0 61
Andhra Pradesh
మొంథా తుఫాన్‌కి అప్రమత్తమైన అధికారులు |
తుఫాన్ "మొంథా" ప్రభావం నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు...
By Akhil Midde 2025-10-27 09:12:54 0 36
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com