టెస్టులకు విరామం.. శ్రేయాస్ సంచలన నిర్ణయం |
Posted 2025-10-24 06:52:06
0
37
భారత క్రికెట్ జట్టు మధ్య క్రమ బాట్స్మన్ శ్రేయాస్ అయ్యర్ రెడ్-బాల్ క్రికెట్ నుంచి ఆరు నెలల విరామం తీసుకున్నట్లు వెల్లడించారు.
టెస్టు జట్టులో తిరిగి చేరే అవకాశాలు ఉన్న సమయంలో, బీసీసీఐకి విరామం కోరుతూ విజ్ఞప్తి చేశారు. IPL తర్వాత రెడ్-బాల్ మ్యాచ్లలో ఫీల్డింగ్ సమయంలో తన శారీరక శక్తి తగ్గిపోతుందని, అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన ఇన్టెన్సిటీని కొనసాగించలేకపోతున్నానని ఆయన తెలిపారు.
ODIలలో విశ్రాంతి లభిస్తుందని, కానీ టెస్టుల్లో అది సాధ్యం కాదని చెప్పారు. తన బ్యాటింగ్ స్టాన్స్ను uprightగా మార్చడం ద్వారా bounce ఉన్న పిచ్లపై తాను మెరుగ్గా ఆడగలిగానని వివరించారు. ముంబైలోని రెడ్-సాయిల్ పిచ్లపై కూడా ఈ టెక్నిక్ ఉపయోగపడిందని అన్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఆల్వాల్ SHO ప్రశాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.
ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో నూతన భాద్యతలు స్వీకరించిన SHO ప్రశాంత్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన...
కేఎల్ విద్యార్థుల శాటిలైట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి |
గుంటూరు జిల్లా:తాడేపల్లిలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీకి నేడు కేంద్ర మంత్రి...
పీజీ కోటా కోసం వైద్యుల పోరాటం: ప్రమోషన్ల పై దీక్ష |
ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ వైద్య సేవలకు వెన్నెముకగా నిలుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC)...