భూముల సర్వేకు వెబ్‌సైట్.. గెట్లకు చెక్‌ |

0
32

హైదరాబాద్‌: భూ భారతి చట్టం అమలులో భాగంగా భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌ను తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో భూముల సర్వే కోసం 2–3 నెలల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది.

 

ఇప్పుడు ప్రత్యేక వెబ్‌సైట్, అప్లికేషన్‌ ద్వారా అప్లికేషన్‌ సమర్పణ, ఫీజు చెల్లింపు, సర్వే మ్యాప్‌ పొందడం వంటి ప్రక్రియలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగనున్నాయి. కొత్త లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు త్వరలో లాగిన్‌ వివరాలు ఇవ్వనున్నారు.

 

ఈ మార్పులతో గెట్ల పంచాయితీలకు చెక్ పడనుంది. భూ వివాదాలు తగ్గి, పారదర్శకత పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. రైతులు, భూ యజమానులు ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.

Search
Categories
Read More
Tamilnadu
యువత క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది : బండారు కార్తీక రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లాలాపేట్ :   తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్స్ చెస్ టోర్ననెట్ 2025...
By Sidhu Maroju 2025-09-15 17:10:25 0 102
Telangana
హైడ్రా 923 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం |
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) భారీ స్థాయిలో ఆక్రమణలను...
By Bhuvaneswari Shanaga 2025-09-23 04:46:34 0 30
Andhra Pradesh
₹1.70 లక్షలు దాటిన సిల్వర్ (999 ఫైన్): బంగారం కంటే బలమైన లాభాలు |
తాజాగా వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మరియు చుట్టుపక్కల మార్కెట్లలో 999...
By Meghana Kallam 2025-10-17 11:50:33 0 146
Andhra Pradesh
APలో రైతులకు మద్దతుగా టమాటా ధర తగ్గింపు |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో టమాటా ధరలు...
By Bhuvaneswari Shanaga 2025-10-07 04:51:50 0 24
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com