వైసీపీ ఆరోపణలు అసత్యం: మంత్రి పార్థసారథి ఘాటు స్పందన |

0
55

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కల్తీ మద్యం అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు.                                           

 

కల్తీ మద్యం నిర్మూలనకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, ‘‘సురక్ష’’ యాప్‌ ద్వారా నాణ్యమైన మద్యం సరఫరా, మద్యం ట్రాకింగ్‌ వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు. 

 

తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. త్వరలో SIT నివేదిక ద్వారా వాస్తవాలు బయటపడతాయని మంత్రి స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
PM మోదీపై వ్యాఖ్యలతో MLA వివాదంలో |
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో...
By Bhuvaneswari Shanaga 2025-10-03 11:00:12 0 40
Andhra Pradesh
ట్రాన్స్‌జెండర్ సమాజానికి పోలీసుల చేరువ |
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ట్రాన్స్‌జెండర్ సమాజానికి పోలీస్ శాఖ ప్రత్యేక...
By Bhuvaneswari Shanaga 2025-10-06 05:56:26 0 27
Telangana
నవీన్ యాదవ్‌పై కేసు.. కాంగ్రెస్‌కు షాక్ |
హైదరాబాద్ జిల్లా:హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నేత నవీన్...
By Bhuvaneswari Shanaga 2025-10-07 09:30:16 0 28
Telangana
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో రూంలో యువకుని ఆత్మహత్య
నిన్న రాత్రి సమయంలో శరీరం కుళ్లిన వాసన రావడంతో, పోలీస్ లకు సమాచారం ఇచ్చిన ఓయో హోటల్ యాజమాన్యం....
By Sidhu Maroju 2025-06-22 15:33:37 0 1K
Andhra Pradesh
మెడికల్‌ కాలేజీలపై ఉద్యమానికి వైసీపీ సిద్ధం |
అమరావతిలో ఈ నెల 28న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ఉద్యమం నిర్వహించనుంది....
By Akhil Midde 2025-10-25 11:03:07 0 61
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com