జిల్లాల వారీగా పత్తి కొనుగోలు కేంద్రాల ప్రకటన |

0
41

తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులకు శుభవార్త. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాలపై నేడు అధికారిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

 

సీసీఐ ఎంపిక చేసిన 341 కేంద్రాల జాబితా మార్కెటింగ్‌ శాఖకు అందగానే, జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఇందులో 328 కేంద్రాలు జిన్నింగ్‌ మిల్లుల్లో, మిగిలినవి మార్కెట్‌ యార్డుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 122 కేంద్రాలకు సంబంధించి జాబ్‌వర్క్‌ ఒప్పందాలు పూర్తయ్యాయి. 

 

మిగిలిన కేంద్రాల ప్రక్రియ కూడా తుది దశలో ఉంది. ఈ నెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతులు మద్దతు ధరతో తమ పత్తిని విక్రయించేందుకు సిద్ధంగా ఉండాలి.

Search
Categories
Read More
West Bengal
বঙ্গ BJP’র “নারেন্দ্র কাপ” ফুটবল টুর্নামেন্ট আজ থেকে শুরু
বঙ্গ #BJP আজ থেকে “#নারেন্দ্র_কাপ” নামে বিশেষ ফুটবল টুর্নামেন্টের আয়োজন করেছে। এই...
By Pooja Patil 2025-09-11 11:25:39 0 116
International
మాక్రో ప్రపంచంలో క్వాంటం అద్భుతాలకు నోబెల్‌ గౌరవం |
2025 నోబెల్‌ ఫిజిక్స్‌ బహుమతిని జాన్ క్లార్క్‌, మిచెల్ హెచ్‌ డెవొరెట్‌,...
By Bhuvaneswari Shanaga 2025-10-07 11:17:18 0 25
International
ఒప్పందం ఉల్లంఘనపై అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం |
ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య సుదీర్ఘకాల యుద్ధం అనంతరం ఇటీవల శాంతి ఒప్పందం కుదిరింది. అయితే, ఈ...
By Bhuvaneswari Shanaga 2025-10-21 04:54:37 0 32
West Bengal
Kolkata Metro suspends services in Howrah Maidan-Esplanade stretch today | Here's why
Kolkata Metro Suspends Howrah Maidan–Esplanade Services for Urgent Maintenance; Purple Line...
By BMA ADMIN 2025-05-19 18:16:22 0 2K
Telangana
అభ్యస కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
మల్కాజ్గిరి,మేడ్చల్ జిల్లా/అల్వాల్   బోనాల పండుగ సందర్భంగా అల్వాల్ లోని అభ్యాస జూనియర్...
By Sidhu Maroju 2025-07-19 14:22:05 0 886
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com