పాక్-అఫ్ఘాన్ ఘర్షణ.. సరిహద్దుల్లో ఉద్రిక్తత |
Posted 2025-10-13 10:56:15
0
26
అఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అఫ్ఘాన్ తాలిబాన్ సైన్యం చేపట్టిన రాత్రి దాడుల్లో 58 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు అఫ్ఘాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు.
పాక్ సైన్యం మాత్రం 23 మంది మృతి చెందినట్లు పేర్కొంది. ఈ ఘర్షణలో 25 పాక్ ఆర్మీ పోస్టులను తాలిబాన్ ఆక్రమించినట్లు సమాచారం. పాక్ ప్రభుత్వం తాలిబాన్ శిబిరాలపై ప్రతీకార దాడులు జరిపింది. ఈ పరిణామాలపై సౌదీ, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం ప్రారంభించాయి.
కాబూల్, పక్తికా ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగిన నేపథ్యంలో ఈ ఘర్షణలు మరింత తీవ్రతరం అయ్యాయి. అంతర్జాతీయంగా ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
कांगड़ा में टांडा मेडिकल कॉलेज में रोबोटिक सर्जरी सुविधा का उद्घाटन
मुख्यमंत्री #सुखविंदर_सिंह_सुक्खू ने कांगड़ा के #टांडा_मेडिकल_कॉलेज में राज्य की दूसरी...
తంబాకు రహిత యువత కోసం కేంద్రం నూతన ప్రచారం . |
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా "Tobacco Free...
నేడు బీసీ రిజర్వేషన్లపై కీలక విచారణ |
తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2:15...
హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరల హెచ్చరిక |
బంగారం కొనాలనుకునే వారికి ఇది కీలక సమాచారం. అక్టోబర్ 27, 2025 నాటికి హైదరాబాద్లో 24...
బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం
రహదారులు నిర్మించండి
తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు...