రాగమయూరి వెంచర్‌కు మోదీ శంకుస్థాపన |

0
32

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:20కి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు వెళ్లనున్నారు.

 

అక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని, మధ్యాహ్నం 2:30 గంటలకు ఓర్వకల్లు మండలంలోని నన్నూరులో రాగమయూరి గ్రీన్‌హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

 

అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విశాఖలో వెట్టిచాకిరీ నుంచి జార్ఖండ్ కార్మికుల రక్షణ |
విశాఖపట్నంలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో వెట్టిచాకిరీ నుండి 13 మంది జార్ఖండ్ కార్మికులను రక్షించారు....
By Bhuvaneswari Shanaga 2025-09-25 12:17:49 0 39
Sports
వరల్డ్ కప్ సెమీస్‌కు రంగం సిద్ధం |
వనితల వన్డే వరల్డ్ కప్ 2025 నాకౌట్ దశకు రంగం సిద్ధమైంది. న్యూజిలాండ్‌పై 53 పరుగుల విజయంతో...
By Akhil Midde 2025-10-24 12:20:45 0 47
Karnataka
Karnataka May Require YouTubers to Obtain Licenses |
The Karnataka government is considering a licensing requirement for YouTubers launching channels...
By Pooja Patil 2025-09-16 07:24:28 0 57
Telangana
తెలంగాణ ప్రజల్లో జీఎస్టీపై అవగాహన |
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ బీజేపీ...
By Bhuvaneswari Shanaga 2025-09-25 11:47:51 0 36
Telangana
53 ఏళ్ల క్రితమే భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనం |
ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రపంచమంతా దృష్టి పెట్టిన వేళ, 53 ఏళ్ల క్రితమే ఓ తెలుగుబాబు దేశంలో...
By Bhuvaneswari Shanaga 2025-10-11 04:47:09 0 31
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com