దిల్లీలో జైస్వాల్ మెరుపు సెంచరీ.. భారత్ 196/1 |
Posted 2025-10-10 11:24:00
0
64
దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.
కేవలం 145 బంతుల్లో 101 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు. అతనికి తోడుగా సాయి సుదర్శన్ 57 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. KL రాహుల్ 38 పరుగులు చేసి వారికన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 196/1 స్కోరు వద్ద నిలిచింది.
జైస్వాల్ తన 7వ టెస్టు సెంచరీ నమోదు చేసి, 24 ఏళ్ల లోపు అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. జైస్వాల్-సుదర్శన్ జోడీ 162 పరుగుల భాగస్వామ్యంతో భారత్కు బలమైన ఆరంభాన్ని అందించింది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
కార్మికుల సంక్షేమం కోసమే యూనియన్లు : ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మౌలాలి లోని N F C ( న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్) అణు ఇంధన సంస్థ...
ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి హామీ |
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్. లోకేష్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ప్రత్యేక...
రోహిత్ శతకంతో భారత్ విజయానికి బాట |
సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత శతకం నమోదు చేశాడు....